హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. సవరించిన చార్జీల ప్రకారం 19 కేజీల సిలిండర్ ధర రూ.41 తగ్గింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,762, ముంబైలో 1,713.50, చెన్నైలో 1,921.50 రూపాయలకు �
ఇంద్రవెల్లిలో 1981లో జరిగిన కాల్పులు తమ పార్టీ ప్రభుత్వ తప్పేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభలో రేవంత్ �
ఉత్తరప్రదేశ్లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.
పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్పీజీ సిలిం�
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం నగరవ్యాప్తంగా గులాబీ శ్రేణులు, మహిళలు నిరసనలతో హోరెత్తించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇందులో భ
ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగింది. పెట్రోల్పై 194 శాతం, డీజిల్పై 512 శాతం పన్ను మోత మోగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే.. తాము ఎదుర�
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇవాళ ఎల్పీజీ కమర్షియల్ సిలిండర్ ధరను తగ్గించాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్పై రూ.135 తగ్గించారు. జూన్ ఒకటో తేదీ నుంచి ఈ ధర అమలులోకి రానున్న�
LPG cylinders: దేశంలో రోజుకు 47.40 లక్షల 14.2 కేజీ ఎల్పీజీ సిలిండర్లు వినియోగమవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇవాళ దేశంలో గ్యాస్ వినియోగానికి సంబంధించి రాజ్యసభలో