పైపుల ద్వారా సహజ వాయువు (పీఎన్జీ) అందుబాటులో ఉన్న చోట వినియోగదారులు దానికి మారడంలో విఫలమైన పక్షంలో ఎల్పీజీ సరఫరాను నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
వంట గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఏజెన్సీల ముందర చాంతాడంత క్యూలు కనిపిస్తున్నాయి. నిజాంసాగర్లోని గ్యాస్ ఏజెన్సీ వద్ద శుక్రవారం ఉదయం నుంచే వినియోగదారులు బారులు తీరారు.
నిర్మల్ జిల్లాలో వంట గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ తిప్పలు తప్పడం లేదు. ఏజెన్సీల్లో వద్ద గ్యాస్ కోసం గంటల తరబడి వినియోగదారులు పడిగాపులు కాస్తున్నారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద వినియోగదారులు మంగళవారం వేకువజాము నుంచే బారులుదీరారు. హజుబుల్, ఏగాం, మాటేగాం, మీర్జాపూర్, లింగ తదితర గ్రామాలకు చెందిన దాదాపు 641 మంది క్యూ కట్�
ఎల్పీజీ సిలిండర్ల కొరత నేపథ్యంలో భారతీయులు ఇండక్షన్ స్టవ్లను తెగ కొనేస్తున్నారు. దీంతో ఆన్లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో వివిధ రకాల ఇండక్షన్ స్టవ్లు స్టాక్ లేకుండా పోతున్నాయి! కొన్ని ఆఫ్లైన్ స్టో�
Don't panic on LPG | దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో గ్యాస్ బుకింగ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఎల్పీజీ సిలిండర్ల కొరతపై ఎలాంటి భయాందోళనలు �
Highway Explosions: జైపూర్-అజ్మీర్ రహదారిపై మంగళవారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది. ఎల్పీజీ సిలిండర్లతో వెళ్తున్న ఓ ట్రక్కును ట్యాంకర్ ఢీకొట్టింది. ఆ ప్రమాదం వల్ల పేలుళ్లు జరిగాయి. భారీగా మంటలు ఎగి�
హోటళ్లు, రెస్టారెంట్లలో వాడే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. సవరించిన చార్జీల ప్రకారం 19 కేజీల సిలిండర్ ధర రూ.41 తగ్గింది. దీంతో వాణిజ్య సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,762, ముంబైలో 1,713.50, చెన్నైలో 1,921.50 రూపాయలకు �
ఇంద్రవెల్లిలో 1981లో జరిగిన కాల్పులు తమ పార్టీ ప్రభుత్వ తప్పేనని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ పునర్నిర్మాణ బహిరంగ సభలో రేవంత్ �
ఉత్తరప్రదేశ్లోని గోండా (Gonda) జిల్లాలో భారీ ప్రమాదం జరిగింది. గ్యాస్ సిలిండర్ల లోడ్తో వెళ్తున్న లారీకి మంటలు అంటుకున్నాయి. దీంతో సిలిండర్లు పేలిపోయాయి.
వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంట గ్యాస్ (19 కిలోలు) ధర రూ.39.50 తగ్గింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,757కు చేరింది. ముంబైలో రూ.1,710, కోల్కతాలో రూ.1,868.50, చెన్నైలో రూ. 1,929కి సిలిండర్ దొరుతున్నది.
పొగ సోకడం వల్లే కలిగే అనర్థాలు, జరుగుతున్న మరణాలు, తద్వారా మహిళలు పడుతున్న ఇబ్బందులపై గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దేశానికి హెచ్చరికలు చేసింది. ముఖ్యంగా దేశంలో పేదలకు వంట గ్యాస్ అందడం లేదని, ఎల్పీజీ సిలిం�
కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన వంటగ్యాస్ ధరలకు వ్యతిరేకంగా గురువారం నగరవ్యాప్తంగా గులాబీ శ్రేణులు, మహిళలు నిరసనలతో హోరెత్తించారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇందులో భ