కొనుగోలు కేంద్రాల్లో వ డ్లు తూకం వేసి 20 రోజులైనా మిల్లులు, గోదాములకు తరలించడం లేదని, ఓ వైపు వర్షాలు పడుతున్నాయని ఇంకెప్పుడు తరలిస్తారని అధికారులపై రైతన్నలు కన్నెర్రజేశారు.
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కాంటా చేయడంలేదని, వడ్లను తీసుకెళ్లడానికి లారీలు రావడంలేదని ఆగ్రహించిన రైతులు ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని హాజీపూర్ సడాక్ తండా రైతులు మం�
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రత్నాపూర్ గ్రామ రైతులు సోమవారం శివ్వంపేట పీఏసీఎస్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్లను తరలించేందుకు లారీలు రాక ఇబ్బందులు ఎదుర్క�
‘వడ్లు తూకం 15 రోజులైనా గోదాము కు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతాం మేడం.. లారీలు పంపండి’ అంటూ నెన్నెల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ..‘నా కాళ్లు కాదు..కలెక్ట�
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జ్యాపం జరుగుతున్నదని, లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ పలు జిల్లాల్లో బుధవారం ఆంద�
ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎక్కడి ధాన్యం అక్కడే కేంద్రాల్లో నిలిచిపోయింది. అన్నదాతలు రేయింబవళ్లు కేంద్రాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. వాన పడితే త�
రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం తూసుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంట వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ
మరియా ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని దోర్నాల్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ శివారులోని సర్వే నం.113లో గల మరియా ఫీడ్ కంపెనీకి చెందిన పశు వ్యర్థాల లారీలను గ్
Farmers Protest | కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఇచ్చే చిట్టిలు ఉన్నా లారీలు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం తీలేరు పీఏసీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తాసీల్దార్కు వినతిప
బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీసీసీలో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద అంతర్గాం మండలం కుందన్పల్లి బూడిద చెరువులోకి చేరుతుంది. పైప్లైన్ ద్వారా ప్రతి రోజూ 11వేల మెట్రిక్ టన్నులు వస్తున్నది. చె