మరియా ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని దోర్నాల్ గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. మంగళవారం ధారూరు మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ శివారులోని సర్వే నం.113లో గల మరియా ఫీడ్ కంపెనీకి చెందిన పశు వ్యర్థాల లారీలను గ్
Farmers Protest | కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు ఇచ్చే చిట్టిలు ఉన్నా లారీలు రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ గురువారం తీలేరు పీఏసీఎస్ ఎదుట ధర్నా నిర్వహించారు.
మునుగోడు మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం ఎత్తుకున్న లారీలకు ప్రత్యేకమైన సీరియల్ నంబరు కేటాయించాలని కోరుతూ మునుగోడు మండలం లారీ అసోసియేషన్ సభ్యులు మంగళవారం తాసీల్దార్కు వినతిప
బొగ్గు ఆధారిత ప్రాజెక్టు అయిన ఎన్టీసీసీలో బొగ్గును మండించిన తర్వాత వచ్చే బూడిద అంతర్గాం మండలం కుందన్పల్లి బూడిద చెరువులోకి చేరుతుంది. పైప్లైన్ ద్వారా ప్రతి రోజూ 11వేల మెట్రిక్ టన్నులు వస్తున్నది. చె
జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. కొందరు దళారులు జిల్లాలోని సంతల్లో పశువులను కొనుగోలు చేసి నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, కరీంనగర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకోవడం పరిపా
తాండూరు లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ జఠిలమవు తున్నది. పట్టణంతోపాటు సరిహద్దుల్లో ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రయాణికులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు.
హిట్ అండ్ రన్ కేసుల్లో ఏడేండ్ల జైలు శిక్ష, రూ. 10 లక్షల దాకా జరిమానా విధించేలా కేంద్రం తెచ్చిన చట్టంపై లారీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన బాట పట్టారు. గురువారం కరీంనగర్ బైపాస్లో సీఐటీయూ ఆధ్వర�