ఆయన రూపంలో ఓ సందేశం కనిపిస్తుంది. ఆయన చేతల్లో ఓ ప్రత్యేకత దర్శనమిస్తుంది.అందుకే మంత్రశాస్త్రం గణపతిని వివిధ రీతుల్లో వర్ణించింది. సృష్టికి మూలమైన గణపతి.. మూలాధారంలో కొలువై ఉండి మనకు రక్షణ కల్పిస్తుంటాడు
ఒకే పరమాత్మ ప్రాణాల నిగ్రహం కోసం వివిధ రూపాల్లో.. వారి వారి ఉపాసనాశక్తిగా విగ్రహరూపంలో పూజలు అందుకుంటున్నాడు. అలాంటి దేవతలలో ఆద్యుడు వినాయకుడు అని వేదమాత తెలియపరిచింది. ఆదివంద్యుడు, బ్రహ్మణస్పతి... వేదనా�
గణపతికి సిద్ధి, బుద్ధి అని రెండు శక్తులు. ఆయన దగ్గర మనం బుద్ధిగా ప్రవర్తించాలి. ఉపాధ్యాయుడు శిక్షణలో భాగంగా గుంజిళ్లు తీయించినట్లే గణపతి కూడా గుంజిళ్లు తీయిస్తాడు.
ఒకరోజు ధర్మరాజు, శౌనకాది మహామునులందరూ సత్సంగ కాలక్షేపం కోసం సూతుడి దగ్గరికి వెళ్లారు. అప్పుడు సూతుడు మిగతా మునులతో ‘నేను ఈ రోజు మీకు వినాయకుని పుట్టుక, చవితి రోజున చంద్రుణ్ని దర్శిస్తే కలిగే దోషం, దాని ని
బొజ్జగణపయ్య బుజ్జి రూపం చిన్నా పెద్దా, ఆడామగా అందరికీ ఇష్టమే. తొలి పూజలు అందుకునే ఇలవేలుపే అయినా, ఆయనెప్పుడూ గంభీరంగా కనిపించడు. చిన్ని కృష్ణుడి చిన్నెలన్నీ ఆ ముద్దు మొహంలో మురిపిస్తాయి. ఇంకేం, అందరూ దోస్
వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఇండియా పోస్ట్ నిర్వహించిన లక్కీడ్రాలో మీ పేరు వచ్చింది. ఈ లక్కీడ్రాలో మీరు ఐఫోన్ 15ని గెలుపొందారు. ఈ రివార్డును ైక్లెమ్ చేసుకోవడానికి ‘క్లిక్ అండ్ కంటిన్యూ’ బటన్ �
విజ్ఞాలు తొలిగించి లోకమంతా సుభిక్షంగా ఉండాలని చూసే గణనాథుడి పూజలకు వేళయ్యింది. నేడు వినాయక చవితి సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించనున్నారు.
ఈ ఏడాది వినాయక చవితి పర్వదినాన్ని భాద్రపద శుక్ల చతుర్థి అయిన సెప్టెంబర్ 18న సోమవారమే జరుపుకోవాలని తెలంగాణ విద్వత్సభ తెలిపింది. 18న ఉదయం 9.58 గంటలకు చవితి ఆరంభమై 19న ఉదయం 10.28 గంటలకు ముగుస్తుందని,
వచ్చే నెల 19 వినాయక చవితిరోజున జియో ఎయిర్ఫైబర్ సేవల్ని ప్రారంభించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ వెల్లడించారు. సోమవారం ఇక్కడ జరిగిన 46వ కంపెనీ వాటాదారుల వార�
చూడముచ్చటగా 5 అడుగుల విగ్రహాలు పీవోపీ విగ్రహాల కంటే చౌకగా లభ్యం తయారీలో 4 వేల మంది కుమ్మరులు రాష్ట్ర ప్రభుత్వ శిక్షణతో నైపుణ్యానికి మెరుగులు పల్లెల్లో గుబాళిస్తున్న మట్టి పరిమళాలు మార్కెటింగ్పై బీసీ స�