China | ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకొని చైనాకు బయలుదేరారు. ప్రధాని చైనా పర్యటనకు ముందు శనివారం భారత్లోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. భారత్-చైనా కళ, విశ్వాసం
కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహా నైవేద్య మహోత్సవాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థ�
Vinayaka Chavithi 2025 | హిందూ మతంలో వినాయక చవితి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున వినాయకుని విగ్రహాన్ని ఇంటికి తీసుకురావడం, పూజించడం ఒక ముఖ్య ఆచారం. ఈ వేడుకలో విగ్రహం ఎంపిక, ప్రతిష్టాపన విధానం చాలా ముఖ్యం. సాధా�
భారతీయ ధార్మిక చింతనలో దేవతలకు వాహనాలు ఉండటం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం లేదా పులి... ఇలా ఆయా దేవతలకు వారికే ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి.
అభివృద్ధి, సంక్షేమమే కాకుండా అన్నిరంగా ల్లో రేవంత్ సర్కారు పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. పక్కనే ఉన్న ఆంధ్రాలో గెలిచిన మొదటి నెలలోనే అక్కడి సర్క�
PM Modi | సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) నివాసంలో గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాల్గొన్నారు.
భారతీయ ధార్మిక చింతనలో దేవతలకు వాహనాలు ఉండటం ప్రధానమైన అంశం. శివుడికి నంది, విష్ణువుకు గరుత్మంతుడు, దుర్గాదేవికి సింహం లేదా పులి... ఇలా ఆయా దేవతలకు వారికే ప్రత్యేకమైన వాహనాలు అనుబంధంగా ఉంటాయి.
ఆసనం సమర్పయామి (పువ్వులను పసుపు గణపతి వద్ద ఉంచి, కింది మంత్రం చదువుతూ నీళ్లు సంప్రోక్షించాలి) హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, పాదయోః పాద్యం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి.
మెదక్ పట్టణంలోని శాంతినగర్, వాసవీనగర్ కాలనీల్లో ప్రతిష్ఠించిన వినాయకులను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.