మనుషులకు ఆధార్ ఉన్నట్టే దేవుళ్లకూ ఆధార్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన వచ్చిందే తడవుగా ఓ వ్యక్తి ఏకంగా విఘ్నేశ్వరుడికి ఆధార్ సృష్టించాడు. వినూత్నంగా కార్డు రూపంలో మండపాన్ని రూపొందించాడు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో లక్ష వినాయకులను పంపిణీ చేస్తున్నారు. మట్టి గణపతిఊనే పూజిద్దా.. అంటూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకుగానూ తమ వంత�
వినాయక చవితి ఉత్సవాలకు యావత్తు సిద్ధమవుతున్నది. పండుగలు, సంప్రదాయాల పరిరక్షణతోపాటు సామాజిక బాధ్యతను కూడా తీసుకోవాల్సిన తరుణమిది. కాలుష్యానికి కారణమయ్యే, ప్రజలకు ఇబ్బందులు కలిగించే పద్ధతులను పక్కనపెట�
పూజల్లో ప్రథమ పూజ అందుకునే అధినాయకుడు గణనాథుడు. వినాయక చవితి నవరాత్రుల ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రతి యేటా జరుపుకొంటున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గణనాథుడి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆసక్�
పర్యావరణానికి మేలు చేసే మట్టి గణపతులనే పూజిద్దామని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. నగరంలోని హోల్సేల్ కూరగాయల మార్కెట్లోని సువిశాలమైన షెడ్లో గురువారం ఏర్పాటు చేసిన మట్ట�
అరుణాచలంలోని ఆశ్రమంలో రమణ మహర్షిని సందర్శించుకునేందుకు స్వదేశీయులే కాకుండా విదేశీయులు కూడా ఎందరో వచ్చేవారు. అయితే స్థానిక భక్తులు, సిబ్బంది ఆచారాల పేరుతో తమ వద్దకు వచ్చే విదేశీ శిష్యులకు కఠిన నిబంధనలు
వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో మట్టి గణపతి ప్రతిమలను తయారు చేసేందుకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కసరత్తు చేస్తున్నది. పర్యావరణ పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం మట్టి విగ్రహాలనే ప్రతిష్టించాలన్న డిమాండ్
రానున్న వినాక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘మట్టి ప్రతిమలనే పూజిద్దాం..’ ‘పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం’.. అంటూ జీహెచ్ఎంసీ నగరంలోని భక్తులకు అవగాహన కల్పిస్తున్నది. భక్తులు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసు�
శక్తి పుత్రుడైన గణపతి రూపం అత్యంత శక్తిమంతమైంది. ఆయన రూపాన్ని చూస్తున్నంత సేపూ.. మనలో ధనాత్మక శక్తి ఆవహిస్తుంది. ఓంకారం విన్నప్పుడు పొందే అనుభూతి, గణపతి స్వరూపాన్ని చూసినప్పుడు కలుగుతుంది. దీనికి నిదర్శ�