డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో లోక్సభ సచివాలయ అధికారులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని డాక్టర్ ఎంసీహెచ్ఆర్డీ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్, మాజీ సీఎస్ శాంతికుమా�
లోక్సభలో ఒక కొత్త రికార్డు నమోదైంది. ఒకే రోజు 202 మంది ఎంపీలు గురువారం ఐదు గంటలకు పైగా జీరో అవర్లో ప్రసంగించి రికార్డు సృష్టించారు. అంతకు ముందు 2019 జూలై 18న పొడిగించిన జీరో అవర్లో 161 మంది ఎంపీలు ప్రసంగించారన�
వక్ఫ్ (సవరణ) బిల్లుపై అధ్యయనం జరిపిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రూపొందించిన నివేదిక సోమవారం లోక్సభ ముందుకు రానున్నది. జేపీసీ చైర్మన్ జగదంబికా పాల్, సభ్యుడు సంజయ్ జైశ్వాల్ సోమవారం లోక్సభలో �
Supreme Court | పశ్చిమ బెంగాల్లో సంచనం సృష్టించిన సందేశ్ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్సభ సెక్రటేరియట్తో �
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల రెండో రోజైన మంగళవారం(ఈ నెల 19వ తేదీ) ఉదయం 9.30 గంటలకు లోక్సభ, రాజ్యసభ ఎంపీల గ్రూపు ఫొటో సెషన్ జరుగనున్నది. ఈ మేరకు లోక్సభ సెక్రటేరియట్ ఆదివారం బులెటిన్ విడుదల చేసింది.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా జరిపించేలా లోక్సభ సెక్రటేరియట్కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
లోక్సభ సభ్యత్వానికి అనర్హత వేటు పడిన నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 12, తుగ్లక్ లేన్లోని తన అధికార నివాస గృహాన్ని ఖాళీ చేశారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయనను లోక్సభ సచివాలయం ఎంపీగా అనర్హుడిగా ప
ఎన్సీపీ నేత, లక్షద్వీప్ ఎంపీ మహమ్మద్ ఫైజల్పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్సభ సచివాలయం ఎత్తేసింది. ఫైజల్ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ గత జనవరి 13న జారీచేసిన అనర్హత నిర్ణయాన్ని వెనక్కి తీసుకొంట�
Rahul Gandhi:రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వం రద్దు అయ్యింది. కాంగ్రెస్ నేతపై అనర్హత వేటు ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోక్సభ సెక్రటేరియేట్ తన నోటిఫికేషన్లో ఈ విషయాన్ని తెలిపారు.
Kangana Ranaut | ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో నిలిచే.. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి మరోసారి లైమ్లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం కంగన ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో నటిస్తుండగా.. పార్లమెంట్ ప్రాంగణంలో సినిమా షూటి�
పార్లమెంట్లో నిషేధిత పదాల ఉత్తర్వులపై విపక్షాల ఫైర్ న్యూఢిల్లీ, జూలై 14: ప్రజల వేషధారణ, భాషలపై ఇప్పటికే నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న మోదీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తమ అసమర్థ పాలనను ఎండగడుతున్న