లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ వ�
జనాభా ప్రాతిపదికన జరిగే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోతాయని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో నిరసనకు దిగారు. వెల్లోకి దూసుకెళ్లి ఆందోళన చేయడంతో మంగళవారం సభ పలుమార
Census 2025 | దేశంలో జనగణన నిర్వహించేందుకు ఎట్టకేలకు అడుగులు పడుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో జనాభా లెక్కల సేకరణ మొదలు కానున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Population | దేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై మరోసారి చర్చ మొదలయ్యింది. త్వరలో జనగణన చేపట్టి, కొత్త జనాభా లెక్కల ప్రకారం లోక్సభ నియోజకవర్గాలను కేంద్రం పునర్విభజన చేయనుందనే ప్రచారం జరుగుతున్నది. ఇదే జ�
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్లో మరోసారి విజయం సాధించిన రాహుల్.. ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడ�
సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని అధికారికంగా వెల్లడించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు జాప్యం చేస్తున్నది? పోలింగ్ జరిగిన రోజు చెప్పిన లెక్కకు, చివరి లెక్కకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటానికి కారణమేం�
కాంగ్రెస్ పార్టీ చివరి దాకా పెండింగ్లో పెట్టిన ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులను ఎట్టకేలకు బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగ�
వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు రెండో రోజు శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి. వరంగల్లో ముగ్గురు, మహబూబాబాద్లో నలుగురు అభ్యర్థులు నామినేషన్లు వేశా రు.
ఏడు దశల్లో జరుగనున్న లోక్సభ ఎన్నికల సంగ్రామానికి తొలి అడుగు పడింది. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం తొలి దశ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడతలో భాగంగా 21 రాష్ర్టాలు/యూటీల్లోని 102 లోక్సభ నియోజకవర్గాలకు
మహబూబాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవితను పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఖరారు చేశారు. సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ �
బీజేపీ రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా 17 మంది ఇన్చార్జీలను నియమించింది. లోక్సభ ఎన్నికల నేపథ్యం లో వీరిని నియమించినట్టు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
స్వరాష్ట్ర సాధనకోసం సాగిన భావసంఘర్షణకు నాడు వేదికగా నిలిచిన తెలంగాణ భవన్ పదిరోజులుగా కొత్త సన్నాహానికి ఊపిరిలూదుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలను సమీక్షించుకొంటున్నది. జరిగ