నిజామాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల కస్టడీలో ఉన్న ఓ నిందితుడు మరణించడం కలకలం సృష్టించింది. విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్న నిందితుడు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందినట్లుగా పోలీసులు వర్గాలు తె�
నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఆదివారం లాకప్డెత్ జరిగింది. చింతపల్లి మండలం పాలెంతండాకు చెందిన సూర్యానాయక్(50)కు ఆయన సోదరుడికి మధ్య కొంతకాలంగా భూవివాదం కొనసాగుతున్నది.
అడ్డగూడూరు/హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని అడ్డగూడూరు మహిళ లాకప్డెత్ కేసులో స్టేషన్కు చెందిన ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీసు నుంచి తొలగించార�
లాకప్ డెత్ కేసు | యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో సంచలనం సృష్టించిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ కేసులో బాధ్యులపై పోలీస్శాఖ చర్యలు తీసుకుంది.
ఈ తరహా ఘటనలు పునరావృతం కానివ్వం మీడియా సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి ఖమ్మం, జూన్ 27(నమస్తే తెలంగాణ, ప్రతినిధి): దళిత మహిళ మరియమ్మ కస్టోడియల్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని, ఇందుకు బాధ్యులైన వ�
సీఎం కేసీఆర్ | ఎస్సీల మీద చేయి పడితే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోబోదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్డెత్ ఘటనలో పోలీసుల తీరు