లాక్డౌన్లు జూన్ వరకు కొనసాగితే భారీ నష్టం తప్పదన్న బార్క్లేస్ ముంబై, మే 3: దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేట�
కేంద్రం, రాష్ర్టాలకు సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించిం�
ఢిల్లీతో పాటు చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడం, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు
lock down | కొవిడ్-19 కేసుల వ్యాప్తితో దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని అఖిల భారత వర్తక సమాఖ్య చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది నొక్కిచెప్పారు.
ఢిల్లీ, మే 3: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన స�
భువనేశ్వర్: కరోనా రెండో విజృంభణ వల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న ఒడిశాలో మే 5 నుంచి మే 19 వరకు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించబోతున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ఒడిశా సర్క
గత ఏడాది కరోనా ఉదృతంగా ఉండడంతో ప్రభుత్వాలు తప్పనిసరి పరిస్థితులలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఇక ఈ ఏడాది సెకండ్ వేవ్ వలన కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు ఆచితూచి �