కరోనా కట్టడికి ఏకైక మార్గం లాక్డౌనే : రాహుల్ గాంధీ | కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ఉన్న ఏకైక మార్గం లాక్డౌనేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఇండియా ఆర్థిక వ్యవస్థపైనా పెను ప్రభావమే చూపుతోంది. దేశంలో నిరుద్యోగ రేటు 7.97 శాతానికి చేరింది. మార్చిలో 6.5 శాతంగా ఉన్న ఈ రేటు ఒక్క నెలలోనే ఒకటిన్నర శాతం మేర పెరగడం గ�
బిహార్లో మే 15 వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ లాక్డౌన్ | బిహార్లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్లో 4 నెలల గరిష్ఠానికి నిరుద్యోగ రేటుస్థానిక లాక్డౌన్లే కారణమని సీఎంఐఈ వెల్లడి ముంబై, మే 3: కొవిడ్-19 సెకెండ్ వేవ్ ఉద్ధృతి వల్ల దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. వీటిని అద�
లాక్డౌన్లు జూన్ వరకు కొనసాగితే భారీ నష్టం తప్పదన్న బార్క్లేస్ ముంబై, మే 3: దేశంలో కొవిడ్-19 ఉద్ధృతి అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో వివిధ సంస్థలు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేట�
కేంద్రం, రాష్ర్టాలకు సుప్రీంకోర్టున్యూఢిల్లీ, మే 3: దేశంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో మహమ్మారి కట్టడికి లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచించిం�
ఢిల్లీతో పాటు చాలా రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందడం, చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని ప్రజలు కోరుకుంటున్నారు
lock down | కొవిడ్-19 కేసుల వ్యాప్తితో దేశవ్యాప్త లాక్డౌన్ విధించాలని అఖిల భారత వర్తక సమాఖ్య చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది నొక్కిచెప్పారు.
ఢిల్లీ, మే 3: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన స�
భువనేశ్వర్: కరోనా రెండో విజృంభణ వల్ల తీవ్ర ప్రభావానికి గురవుతున్న ఒడిశాలో మే 5 నుంచి మే 19 వరకు 14 రోజులపాటు లాక్ డౌన్ విధించబోతున్నారు. వచ్చే బుధవారం నుంచి రెండు వారాలపాటు లాక్ డౌన్ అమలు అవుతుందని ఒడిశా సర్క