Tollywood | కరోనా కారణంగా కేవలం తెలుగు ఇండస్ట్రీ కాదు.. అన్ని ఇండస్ట్రీలు దారుణంగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ అయితే రూ.4 వేల కోట్లు నష్టపోయిందని ఒక అంచనా.
ముంబై, ఏప్రిల్ 21: కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. నగరాల మధ్య, జిల్లాల మధ్య రాకపోకలను నిలిపివేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు 15 శాతం సిబ్బందిత�
కోల్ కతా : కొవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ లో లాక్డౌన్ విధించబోమని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. మే 5 నుంచి బెంగాల్ లో 18 ఏండ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ డోసులు అందిస్తామని దీ
హైదరాబాద్ : గతేడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వలస కార్మికులు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లకుండా ఉండేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైస్ మిల్లు యజమానులు చర్యలకు ఉపక్రమించారు.
లాక్డౌన్ ఆఖరి అస్త్రం కావాలి మైక్రో కంటైన్మెంట్పై దృష్టి పెట్టాలి వలస కార్మికులు వెళ్లిపోకుండా భరోసా ఇవ్వాలి రాష్ర్టాలకు ప్రధాని మోదీ సూచనలు ఆక్సిజన్ కొరత ఉందని ఒప్పుకోలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: కర
ఢిల్లీ : దేశాన్ని లాక్డౌన్ నుంచి కాపాడాలని.. లాక్డౌన్ను రాష్ట్రాలు చివరి అస్త్రంగానే పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థను కూడా క�
లాక్డౌన్ల దిశగా రాష్ర్టాలు కోలుకుంటున్న జీడీపీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: కరోనా విజృంభణ.. దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ ప్రమాదంలో పడేసింది. కొవిడ్-19 కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యం�
లక్నోతో సహా 4 నగరాల్లో లాక్డౌన్
లక్నోతోపాటు ఐదు నగరాల పరిధిలో సోమవారం రాత్రి నుంచి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ నెల 26...
ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్ల
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దాంతో ఢిల్లీలో మందుబాబులు వైన్స్ల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ�