ముంబై: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే మహారాష్ట్రలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇక మహారాష్ట్ర రాజధాని ముంబై సహా కొన్ని జిల్ల
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈ రాత్రి 10 గంటల నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. దాంతో ఢిల్లీలో మందుబాబులు వైన్స్ల ముందు బారులుతీరి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఓ వైన్ షాపు దగ�
ఢిల్లీలో ఆరు రోజులు లాక్డౌన్ | దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠిన రీతిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించను
కరోనా కట్టడికి ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ సహా పలు రాష్ట్రాల్లో వారాంతపు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తో జనాలు లేక రోడ్లన్నీ ఇలా వెలవెలబోయాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణ సర
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ జాతీయ స్థాయిలో లాక్డౌన్కు దిగబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ�