ఢిల్లీలో ఆరు రోజులు లాక్డౌన్ | దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించారు. ఆరు రోజుల పాటు కఠిన రీతిలో లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఈ నెల 20 నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించను
కరోనా కట్టడికి ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ సహా పలు రాష్ట్రాల్లో వారాంతపు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తో జనాలు లేక రోడ్లన్నీ ఇలా వెలవెలబోయాయి.
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వీకెండ్ లాక్డౌన్ కఠినంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తుండటంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. రోడ్డుపై బస్సులు, ఆటోలు మాత్రం తిరుగుతున్నాయి. కిరాణ సర
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశవ్యాప్తంగా మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో మళ్లీ జాతీయ స్థాయిలో లాక్డౌన్కు దిగబోమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది. గత వారం రోజుల నుంచి రోజూ 1.50 లక్షలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కూడా 1.61 లక్షల మందికి కరోనా పాజిటివ�
లాక్డౌన్| కరోనా కేసులు అధికమవుతుండంతో జగిత్యాల జిల్లాలోని ఓ గ్రామంలో స్వచ్ఛందంగా లాక్డౌన్ అమలుచేస్తున్నారు. జిల్లాలోని పెగడపల్లి మండలం బతికపల్లిలో గత కొన్నిరోజులు కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా
రాయ్పూర్: కరోనా మహమ్మారి దేశమంతటా మరోసారి కలకలం రేపుతున్నది. రోజురోజుకు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత మూడు రోజుల నుంచి వరుసగా 1.50 లక్షలకు పైగా కొత్త