ఫలిస్తున్న ప్రభుత్వ చర్యలు, ప్రజల జాగ్రత్తలు కరోనా పాజిటివ్ల రేటులో స్థిరత్వం కనిపిస్తున్నది ఇలాగే జాగ్రత్త వహిస్తే మే నెలాఖరుకు తగ్గుముఖం రాష్ట్రంలో 50 వేలకు పైగా బెడ్స్ సిద్ధంగా ఉన్నాయి 10 వేల ఆక్సిజ�
లాక్డౌన్ పుణ్యమా అని రోడ్లన్నీ ఖాళీ అయ్యాయి.. జంతువులు, పక్షులకు కాస్త స్వేచ్ఛ దొరికింది.. దీంతో వాహనాల రద్దీ కారణంగా మొన్నటివరకు రోడ్ల పక్కన బిక్కుబిక్కుమంటూ బతికిన మూగజీవాలు ఇప్పుడు కాస్త ధైర్యంగా రో�
లాక్డౌన్ ఎఫెక్ట్ | కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ కొనసాగిస్తున్నారు. అత్యవసర సర్వీసుల వారు మినహా చాలావరకు జనం ఇంట్లోనే ఉండిపోతున్నారు.
Karnataka lockdown: కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ రాత్రి 9 గంటల నుంచి రెండు వారాలపాటు సంపూర్ణ కర్ఫ్యూ విధించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనం కర్ఫ్య�
ఉదయం 6 నుంచి 10 వరకే నిత్యావసర దుకాణాలుప్రజా రవాణా బంద్..రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు బెంగళూరు, ఏప్రిల్ 26: కరోనా కేసుల ఉద్ధృతితో కర్ణాటకలో 14 రోజుల ‘క్లోజ్ డౌన్’ను అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిం�
ముంబై : కరోనా కట్టడికి విధించే లాక్డౌన్ ను ఉల్లంఘించే వారికి ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించాలని బాంబే హైకోర్ట్ ఔరంగాబాద్ బెంచ్ స్పష్టం చేసింది. లాక్డౌన్ సడలింపు సమయం అనంతరం ఇండ్ల నుంచి బ�
రాష్ర్టాల్లో లాక్డౌన్ల ప్రభావంపై ఎస్బీఐ అంచనా దేశ ఆర్థిక వ్యవస్థలో మరోసారి కరోనా ప్రకంపనలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: దేశంలో మరణ మృదంగం మోగిస్తున్న కరోనా మహమ్మారి.. ఆర్థిక వ్యవస్థనూ మరోసారి కబళించేస్తున్�