పూర్తిస్థాయి లాక్డౌన్| రోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన
బెంగళూరు: ఊహించినట్లే కర్ణాటక కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా సెకండ్ వేవ్లో మొత్తం దేశానికి కొత్త కేంద్రంగా మారిన ఈ రాష్ట్రంలో రోజువారీ కేసులు 50 వేల వరకూ చేరుకున్నాయి. దీంతో ఈ నెల 10న (సోమ
అమరావతి, మే 7: కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున
యాదాద్రి, మే 5: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు యాదగిరిగుట్ట పట్టణంలో పురపాలక సంఘం కార్యవర్గం, వ్యాపారులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు స్వచ్ఛంద పాక్షిక లాక్డౌన్ను ప్రకటించారు. పట్టణంలో కరోనా వైరస్ వి�
హిమాచల్ ప్రదేశ్లో లాక్డౌన్ | హిమాచల్ ప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం పదిరోజులపాటు లాక్డౌన్ విధించాలని బుధవారం నిర్ణయం తీసుకుంది.
వీకెండ్ లాక్డౌన్ | హైకోర్టు సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటామని, ఆ మేరకు వీకెండ్ లాక్డౌన్ అంశాన్ని పరిశీలిస్తామని సీఎస్ స్పష్టం చేశారు. పూర్తి
నైట్కర్ఫ్యూ, వారాంతపు ఆంక్షలతో ప్రయోజనం లేదు దేశవ్యాప్త లాక్డౌన్ పరిష్కార మార్గం కాదు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా సూచనలు న్యూఢిల్లీ, మే 4: దేశంలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న కరోనా కట్టడిక�
న్యూఢిల్లీ : కరోనా సెకండ్ వేవ్ కట్టడికి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్ లు, కఠిన నియంత్రణలు జూన్ వరకూ కొనసాగితే దాదాపు రూ 2.6 లక్షల కోట్ల విలువైన నష్టం వాటిల్లుతుందని అంతర్జాతీయ బ్ర�