లాక్డౌన్ చర్చ నేడు సీఎం నేతృత్వంలో క్యాబినెట్ భేటీ మధ్యాహ్నం 2.00 గంటలకు సమావేశం ధాన్యం కొనుగోళ్లపై పడే ప్రభావంపైనా చర్చ పలు రాష్ర్టాల్లో లాక్డౌన్లు, ఆంక్షలు ఢిల్లీ, మహారాష్ట్రల్లో పూర్తిగా అమలు రాష�
చెన్నై : కరోనా కట్టడికి సోమవారం నుంచి తమిళనాడులో రెండు వారాల పాటు లాక్డౌన్ అమల్లోకి రాగా మధురై పోలీసులు మద్యం అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. 2050 మద్యం బాటిళ్లను సీజ్ చేసిన పోలీసులు 100 �
బెంగళూరు: కర్ణాటకలో సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమల్లోకి రానుంది. రేపటి నుంచి కఠిన నిబంధనలు అమలు కానున్నాయి. 10రోజులుగా విధించిన జనతా కర్ఫ్యూతో కరోనా కట్టడి కాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ �
కరోనా ఉద్ధృతితో కఠిన ఆంక్షలు కేరళలో అమల్లోకి పూర్తిస్థాయి లాక్డౌన్ తమిళనాడులోనూ రేపటి నుంచి అమలు ఇప్పటికే పలు రాష్ర్టాల్లో నిషేధాజ్ఞలు న్యూఢిల్లీ, మే 8: దక్షిణాదిలో కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్�
ఢిల్లీ : ప్రస్తుతం దేశంలో విజృంభిస్తున్న వైరస్ను అదుపులోకి తేవాలంటే ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న 10 నుండి 15 రోజుల లాక్డౌన్ కాకుండా దేశవ్యాప్త లాక్డౌన్ అవసరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్
పూర్తిస్థాయి లాక్డౌన్| రోనా కేసులు, మరణాలు భారీగా నమోదవుతుండంతో కేరళ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి నేటి నుంచి తొమ్మిది రోజులపాటు పూర్తి స్థాయి లాక్డౌన
బెంగళూరు: ఊహించినట్లే కర్ణాటక కూడా లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా సెకండ్ వేవ్లో మొత్తం దేశానికి కొత్త కేంద్రంగా మారిన ఈ రాష్ట్రంలో రోజువారీ కేసులు 50 వేల వరకూ చేరుకున్నాయి. దీంతో ఈ నెల 10న (సోమ
అమరావతి, మే 7: కోవిడ్ నేపథ్యంలో మామిడి, టమోటా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. శుక్రవారం ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ ఆదేశాలతో ప�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్ విధించబోమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. లాక్డౌన్ విధించడం వలన ప్రజాజీవనం స్థంభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున