రిజిస్ట్రేషన్లు| కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్ | కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తెలంగాణవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి 10 రోజులపాటు అమల్లో ఉండనుంది.
నేటి నుంచి 22 వరకు నగరంలో కఠిన లాక్డౌన్ ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి 10 లోపే మెట్రో సేవలు 7 నుంచి 9.45 వరకే కట్టుబడి పాటిద్దాం.. కట్టడి చేద్దాం ప్రభుత్వ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు హాజరు తరిమికొట్టేందుక�
లాక్డౌన్ పెట్టి ప్రభుత్వం మంచి పని చేసింది ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందే.. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నగరవాసులు కరోనా వైరస్ ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం విధించిన �
రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపు నిత్యావసరాల కొనుగోలు ఆ టైమ్లోనే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీ�
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులురాకుండా చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా, సరుకుల రవాణాలో ఎటువంటి ఆటంకం జరుగకుండా నిత్యం పర�
క్షేత్రస్థాయిలో సీనియర్ అధికారుల పర్యవేక్షణ పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశం గుర్తింపు కార్డులుంటేనే మీడియా, ప్రభుత్వోద్యోగులకు అనుమతి నిబంధనలు ఉల్లంఘించే వారిపై వివిధ సెక్షన్ల కింద �
లాక్డౌన్ నేపథ్యంలో పౌష్ఠికాహార పంపిణీకి పటిష్ట కార్యాచరణ హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పోషకాహార సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన�