రిజిస్ట్రేషన్లు| కరోనా వైరస్ను కట్టడి చేయడానికి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ విధించింది. నేటి నుంచి ఈ నెల 22 వరకు లాక్డౌన్ అమల్లో ఉండనుంది.
రాష్ట్రంలో అమలులోకి వచ్చిన లాక్డౌన్ | కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్ తెలంగాణవ్యాప్తంగా ఉదయం 10 గంటలకు అమలులోకి వచ్చింది. బుధవారం నుంచి 10 రోజులపాటు అమల్లో ఉండనుంది.
నేటి నుంచి 22 వరకు నగరంలో కఠిన లాక్డౌన్ ఆర్టీసీ బస్సులు ఉదయం 6 నుంచి 10 లోపే మెట్రో సేవలు 7 నుంచి 9.45 వరకే కట్టుబడి పాటిద్దాం.. కట్టడి చేద్దాం ప్రభుత్వ కార్యాలయాల్లో 33 శాతం మంది ఉద్యోగులు హాజరు తరిమికొట్టేందుక�
లాక్డౌన్ పెట్టి ప్రభుత్వం మంచి పని చేసింది ప్రభుత్వ నిబంధనలను ప్రతిఒక్కరూ పాటించాల్సిందే.. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న నగరవాసులు కరోనా వైరస్ ఉధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం విధించిన �
రోజూ ఉదయం 6 నుంచి 10 వరకు మినహాయింపు నిత్యావసరాల కొనుగోలు ఆ టైమ్లోనే వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు లాక్డౌన్ నుంచి పూర్తి మినహాయింపు వ్యాక్సిన్ల కొనుగోలుకు గ్లోబల్ టెండర్ రాష్ట్ర మంత్రివర్గ భేటీలో కీ�
లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులురాకుండా చర్యలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు నిత్యావసరాల కొరత రాకుండా, సరుకుల రవాణాలో ఎటువంటి ఆటంకం జరుగకుండా నిత్యం పర�
క్షేత్రస్థాయిలో సీనియర్ అధికారుల పర్యవేక్షణ పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశం గుర్తింపు కార్డులుంటేనే మీడియా, ప్రభుత్వోద్యోగులకు అనుమతి నిబంధనలు ఉల్లంఘించే వారిపై వివిధ సెక్షన్ల కింద �
లాక్డౌన్ నేపథ్యంలో పౌష్ఠికాహార పంపిణీకి పటిష్ట కార్యాచరణ హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో పోషకాహార సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన�
డైరెక్టర్ ఆఫ్ హెల్త్ జీ శ్రీనివాసరావు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాక్షిక లాక్డౌన్ విధించినప్పటికీ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతాయని ప్రజార
ఈ ఏడాదీ కరోనా సెగఅమ్మకాలపై లాక్డౌన్ల ప్రభావం ముంబై, మే 11: వరుసగా రెండో ఏడాదీ అక్షయ తృతీయకు కరోనా సెగ తప్పట్లేదు. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశవ్యాప్త లాక్డౌన్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే.. ఈ ఏడాది మహమ�
పరిశ్రమలకు మార్గదర్శకాలు హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సందర్భంగా కార్మికుల జీవనోపాధికి అంతరాయం ఏర్పడకుండా పరిశ్రమలు కొనసాగేలా ప్రభుత్వం మంగళవారం మార్గదర్శకాలు జారీచేసింది. తయారీరంగాని�
హైదరాబాద్, మే 11 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయాలకు అనుకూలంగానే సిటీ, జిల్లా బస్సు సర్వీసులను నడపాలని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు బస్సులు నడుస�
కరోనా వైరస్ విస్తరణకు అడ్డుకట్ట వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు లాక్డౌన్ విధించక తప్పలేదు. అయితే లాక్డౌన్ను అమలు చేస్తూనే, దీని వల్ల ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నది. జనజీవనాని�