కన్నూరు: కరోనా వేళ చాలా వరకు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎవరైనా బయటకు వెళ్లాలంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. ఇక కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్ల�
వాహనాలు | నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో అక్కడ కిలోమీటర్ల
పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవు మతపరమైన సభలు, సమావేశాలకు అనుమతి లేదు రంజాన్ ప్రార్థనలు ఇండ్లలో చేసుకోవాలి నగర సీపీ అంజనీకుమార్ , మే 13(నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో భాగంగా రెండో రోజు అదే స్ఫూర్తి కొనసా�
ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో లాక్డౌన్ను పరిశీలించా�
చిత్రకారుడు శంతను హజారికాతో శృతిహాసన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ విరామాన్ని ఈ ప్రేమజంట ముంబయిలో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా కపుల్ క్విజ్ పేరుతో ప్రియుడు శంతనుతో కలిసి
దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్�
జనం| కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
పోస్టాఫీస్| రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుం�