వాహనాలు | నాగార్జునసాగర్ కొత్త బ్రిడ్జి వద్ద ఏపీ నుంచి తెలంగాణలోకి అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను పోలీసులు ఆపేశారు. దీంతో అక్కడ కిలోమీటర్ల
పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవు మతపరమైన సభలు, సమావేశాలకు అనుమతి లేదు రంజాన్ ప్రార్థనలు ఇండ్లలో చేసుకోవాలి నగర సీపీ అంజనీకుమార్ , మే 13(నమస్తే తెలంగాణ): లాక్డౌన్లో భాగంగా రెండో రోజు అదే స్ఫూర్తి కొనసా�
ఆదిలాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అందరి సహకారంతోనే కరోనా కట్టడి సాధ్యమని అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో లాక్డౌన్ను పరిశీలించా�
చిత్రకారుడు శంతను హజారికాతో శృతిహాసన్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం లాక్డౌన్ విరామాన్ని ఈ ప్రేమజంట ముంబయిలో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తాజాగా కపుల్ క్విజ్ పేరుతో ప్రియుడు శంతనుతో కలిసి
దేశంలో ఊహించనిరీతిలో విరుచుకు పడుతున్న కరోనా మరింత ప్రమాదకరంగా మారింది. రోజువారీ కేసులతో పాటు మరణాలూ పెరుగుతుండటం కలవరపెడుతున్నది. దేశంలో వరుసగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
హైదరాబాద్ : అంగన్వాడీలంటే ఫ్యామిలీ పోలీస్గా వ్యవహరిస్తూ ప్రతి కుటుంబానికి, మహిళకు రక్షణ కవచంలా పని చేస్తూ అందరి మన్ననలు పొందాలని రాష్ట్ర స్త్రీ – శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్�
జనం| కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పది రోజులపాటు లాక్డౌన్ విధించింది. ఉదయం 10 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుంది.
పోస్టాఫీస్| రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో పోస్టాఫీసుల్లో వినియోగదారుల సేవల సమయాలను తపాలా శాఖ కుదించింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెద్ద పోస్టాఫీసుల్లో కౌంటర్లు ఉదయం 8 గంటల నుం�
స్వచ్ఛందంగా సహకరించిన జనంజయహో జనతాలాక్డౌన్కు ప్రజల సంపూర్ణ మద్దతుఇండ్ల నుంచి బయటకు రాని జనంకరోనా నియంత్రణకు సహకారంనాలుగుగంటల్లోనే ఊపందుకున్న కొనుగోళ్లుఉదయం 10 గంటలకు దుకాణాల మూతయథావిధిగా ప్రభుత్వ
నిర్మానుష్యంగా మారిన రోడ్లు స్వీయ నియంత్రణ పాటించిన ప్రజలు ప్రజల నుంచి సానుకూల స్పందన మొదటి రోజు లాక్డౌన్ ప్రశాంతం ఉప్పల్ జోన్ బృందం, మే 12: లాక్డౌన్తో రహదారులు నిర్మానుష్యంగా మారాయి. జనసంచారం లేక ప
కరోనాపై పోరులో సర్కార్ సంకల్పం.. ప్రజల సంఘీభావం లాక్డౌన్కు స్వచ్ఛంద సహకారం.. 10 తర్వాత బయటకు రాని జనం నిర్మానుష్యంగా మారిన రహదార్లు పోలీసులు, మంత్రుల పర్యవేక్షణ బయటకు వచ్చినవారికి కౌన్సెలింగ్ ప్రభుత్�
6-10 వారాలు ఆంక్షలు అవసరం దేశంలో మూడొంతుల జిల్లాల్లో పరిస్థితులు దారుణం ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ఆందోళన న్యూఢిల్లీ: కరోనా నియంత్రణలో లాక్డౌన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. పా�
నేటినుంచి అమల్లోకి కొత్త పనివేళలులాక్డౌన్ నేపథ్యంలో మార్పులు హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనివేళల్లో మార్పుచేసాయి. మే 13 గురువారం నుంచి బ్యాంకులు