Lockdown violaters: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన
నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు నగర సీపీ అంజనీకుమార్ ‘లాంగ్ మార్చ్’ సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ)/చార్మినార్ : నగర ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారనే అంశాలపై సీపీ అంజనీకుమార్ ఎప్ప�
‘నిర్మాతలుగా ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ బాగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన లేదు. సార్వజనీన కథాంశాలతో కూడిన మంచి సినిమాలు చేయాలన్నదే మా సంకల్పం’ అని అన్నారు రాజ్, డీకే. డీ2ఆర్ ఇండీ బ్యానర్పై వారు నిర్మ�
ఫస్ట్ వేవ్లోనే కేరళకు హైవేను మూసేసిన కర్ణాటక కరోనా రోగులను రానివ్వబోమని స్పష్టీకరణ కుదరదన్న కేరళ హైకోర్టు.. సుప్రీంకు కర్ణాటక కేంద్రం సమక్షంలో రాజీ చేసుకోవాలన్న సుప్రీం కరోనాలేని ఇతర రోగుల రాకకే కర్�
రంగారెడ్డి జిల్లాలో రోజుకు49 వేల మంది కూలీలు హాజరుఈ ఏడాది లక్ష్యం 80 లక్షల పని దినాలుఇప్పటి వరకు 28 లక్షల పని రోజులు పూర్తికూలీలకు మాస్క్ తప్పనిసరి45 ఏండ్లు దాటిన వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్జిల్లావ�
లండన్: ఇండియా రకం అనొద్దని భారత్ సర్కారు చెప్పినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు మద్దతుగా నిలిచినా ఆ మాట వాడకం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఇండియారకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న బ్రిటన్లో కరోనా ‘థర్డ్ వే�
2020, మార్చి 25 తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులు విజయపురి సౌత్, పంచలింగాల, గరికపాడు, పొందుగుల! దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్న ఆ సమయంలో తమ సొంత రాష్ట్రంలోకి వెళ్లడానికి ఎన్ఓసీలు సంపాదించి హైదరాబాద్ నుంచి 200 కిల�
కరోనా సెకండ్వేవ్ ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అగ్ర నటుడు చిరంజీవి వీడియో సందేశం ద్వారా కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రస్తుతం కరోనా ఉధృతి ఎక్కువగా ఉంది. ఎంతోమంది వైర�
మహమ్మారితో కొనుగోలుదారులు, బిల్డర్లలో మారిన ధోరణి నిర్మాణాలవైపే దృష్టి సారించిన బిల్డర్లు వర్చువల్ మార్కెటింగ్వైపు అడుగులు మళ్లీ పుంజుకోగలదంటున్న నిపుణులు గతేడాది కరోనా కష్టాన్ని దాటొచ్చి పుంజుక�