నగరవాసులకు ఉపశమనం కలిగిస్తున్న లాక్డౌన్.. ఆరోగ్యాన్ని సమీక్షించుకునేందుకు చక్కటి అవకాశం ప్రతాప్ ఓ రెస్టారెంట్ యజమాని. వ్యాపార పనులు ముగించుకుని ఇంటికి చేరే సరికి రోజు మారిపోయేది. అర్ధరాత్రి భోజనం �
చెక్పాయింట్ల వద్ద రకరకాల కారణాలతో లాక్డౌన్ను ఉల్లంఘించే ప్రయత్నం అప్పటికప్పుడు జరిమానాలు విధిస్తున్న పోలీసులు కరోనాపై యుద్ధం చేసేందుకు నగరమంతా ఒక్కటై లాక్డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ఉంట�
మార్కెట్లలో ప్రజల రద్దీని నియంత్రించాలి ఉదయం 10 తర్వాత తిరిగే వాహనాలను సీజ్ చేయాలి పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను మరింత కఠినం�
హైదరాబాద్, మే 19 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నుంచి పెట్రోల్ బంకులకు మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధాన
శ్రీశైలం : శ్రీశైల మహా క్షేత్రం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సభ్యులతో కలసి వచ్చేవారంతా లాక్డౌన
లాక్డౌన్ | కోవిడ్ నియంత్రణలో భాగంగా ఈ నెల 30 వ తేదీ వరకు లాక్డౌన్ను పొడగించినందున మరింత కఠినంగా అమలు చేయాలని పోలీసు అధికారులను డీజీపీ మహేందర్ రెడ్డి
గ్రామీణ నిరుద్యోగం| కరోనా సెకండ్ వేవ్ ఉధృతి ప్రతి రోజు వేల మందిని పొట్టన పెట్టుకుంటుండగా, చాలా కుటుంబాలను రోడ్డున పడేస్తున్నది. కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి దేశంలోని చాలా రాష్ట్రా
కిక్కిరిసిపోతున్న దుకాణాలు హడావుడిగా సరుకుల కొనుగోళ్లు.. కానరాని కొవిడ్ నిబంధనలు ‘తొమ్మిది తర్వాత షాపు ముందు ఖాళీ కనిపించదు… ఒకరి తర్వాత ఒకరికి సరుకులు ఇస్తుంటాం. ఆ సమయంలోనే గిరాకీ ఎక్కువ ఉంటున్నది. ప్
లాక్డౌన్ నిబంధనలతో పాటు.. ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాల్సిందే ఉల్లంఘించిన వారిపై కేసులు, జరిమానాలు సైబరాబాద్ పరిధిలో 6 రోజుల్లో 60వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు.. చలాన్లు జారీ చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పో
మినహాయింపులతో ప్రయోజనాలు అటు బిల్డర్లు, ఇటు కార్మికులు హ్యాపీ 12 లక్షల మంది కార్మికులకు లబ్ధి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగానికి ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది. కరోనా ఆపత్కాల �
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలే ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం ఫోన్లోనే మంత్రుల అభిప్రాయాలు చికిత్సల పర్యవేక్షణలో మంత్రులు రేపటి క్యాబినెట్ సమావేశం రద్దు హైదరాబాద్
మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల