మంత్రి జగదీశ్ రెడ్డి | విద్యుత్ సిబ్బందిపై దాడులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీ మహేందర్ రెడ్డితో మంత్రి జగదీశ్ రెడ్డి
భద్రాద్రి| కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్నది. దీంతో భద్రాచల సీతారామచంద్రస్వామి వారి దర్శనాలను కూడా నిలిపేశారు.
10 తర్వాత రోడ్లపై ఎవరూ ఉండకూడదు అన్ని దవాఖానలను పరిశుభ్రపరిచి, పూర్తి స్థాయిలో లైటింగ్ ఏర్పాటు చేయాలి వీడియో కాన్ఫరెన్స్లో జీహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్, కలెక్టర్కు సీఎం కేసీఆర్ ఆదేశాలు శుక
ఇప్పటికే 5,35,241 కేసులు నమోదు 9 రోజుల వ్యవధిలోనే 1,47,485 నో మాస్క్ ఫైన్లు రూ.32.18 కోట్లు హైదరాబాద్, మే 21, (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వస్తున్నవారి వాహనాలను పోలీసులు భారీ సంఖ్యలో సీజ్
ఉద్యోగాల్లేక రోడ్డుపై దంపతుల జీవనం సోషల్ మీడియాలో వీడియో వైరల్ ఆదుకోవాలని మంత్రి కేటీఆర్ ఆదేశం ఉపాధి కల్పించిన బేగంపేట పోలీసులు బేగంపేట మే 21: ఉపాధి కరువై ఆర్థిక పరిస్థితి బాగాలేక రోడ్డున పడ్డ దంపతుల�
మంచిర్యాల : పారిశుధ్య కార్మికులతో పాటు ట్రాఫిక్ ఫోలీసులకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారంతో పాటు మామిడిపండ్ల రసాన్ని అందజేసింది. మంచిర్యాలకు చెందిన సామాజిక్ జాగృతి చారిటబుల్ ట్రస్ట్ శుక్రవారం 90 మంది పా
బెంగళూర్ : బ్లాక్ ఫంగస్ రోగులకు ప్రభుత్వ జిల్లా దవాఖానల్లో ఉచిత వైద్యం అందించాలని నిర్ణయించినట్టు కర్నాటక సీఎం బీఎస్ యడియూరప్ప పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి విధించిన లాక్డౌ�
లాక్డౌన్ | రాష్ట్రమంతటా లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని జిల్లాల కలెక్టర్లను, డీజీపీ, పోలీసు అధికారులను ఆదేశించారు
సడలింపు సమయంలో హాట్స్పాట్లుగా మారుతున్న బజార్లు కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీసుల వినూత్న ఆలోచన సిటీబ్యూరో, మే 19(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సడలింపు సమయంలో చాలా ప్రాంతాలు కరోనా హాట్ స్పాట్ల
30 వరకు పొడిగిస్తూ రెండ్రోజులక్రితం సీఎం నిర్ణయం తాజాగా జీవో జారీచేసిన సీఎస్ సోమేశ్కుమార్ హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో లాక్డౌన్ను ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత�