న్యూఢిల్లీ: కర్నాటకలో ఓవైపు కరోనా ఉగ్రరూపం దాలుస్తున్నది. లాక్డౌన్ జూన్ 7 వరకు పొడిగించారు. అయినా జనాలు లాక్డౌన్కు మారో గోలి అంటున్నారు. బెళగావిలో ఆదివారం వందలాది మంది లాక్డౌన్ నిబంధనలను బేఖాతరు చేస�
ఈ-పాస్| రాష్ట్రంలో పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ రామాపురం క్రాస్ రోడ్డు వద్ద ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
మరింత కఠినంగా లాక్డౌన్ రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్డౌన్ ఎమర్జెన్సీ, ఎసెన్షియల్ సర్వీస్లకు ఆటంకం లేదు నిబంధనలు అతిక్రమించేవారిపై తీవ్రచర్యలు అనుమతిలేని వాహనాలను సీజ్ చేస్తాం ‘నమస్తే తెలంగాణ’�
కొవిడ్ బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ మహమ్మారి విలయంతో లక్షలాది కుటుంబాల ఆర్థిక పరిస్థితులు తలకిందులవుతున్నాయి. గతేడాది కన్నా పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తున్నాయి. అయితే ఇవిప్�
ఆంక్షలు కఠినతరం| ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు స�
యువకుడిని చెప్పదెబ్బ కొట్టిన కలెక్టర్.. సీఎం సీరియస్ | ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న లాక్డౌన్ మధ్య మందులు కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చిన ఓ యువకుడిని సూరజ్పూర్ జిల్లా కలెక్టర్ రణవీర్ శర్మ ఓ యువకు�
బంజారాహిల్స్,మే 22: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ విధించి కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. నిర్దేశిత సమయాల్లో మాత్రమే షాపులను, వ్యాపార సంస్థలను నడిపేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు ఉల్లం�
ఎక్కడికక్కడ చెక్పోస్టులు.. శనివారం మరింత జోరు అనవసరంగా రోడ్లెక్కేవారికి అవగాహన, చలాన్లు గూడ్స్ వాహనాలు రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకే లాక్డౌన్ వేళల్లో నగరాలు, పట్టణ శివార్లు మూసేస్తాం ఎమర్జెన్సీ వాహనాలకే
విద్యుత్ శాఖ | లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో హాస్పిటల్స్, వినియోగదారులకు నిరంతరం విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది 24