మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల
లాక్డౌన్ ఉల్లంఘనులకు చలానా వద్దంటున్నా తిరుగుతున్న వాహనదారులు సడలింపు సమయంలో మితిమీరిన వేగం 16 చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై హైదరాబాద్, రాచకొండ పోలీసులు కొర�
ఫ్లోరిడా: మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ ఏడాది ఆండ్రియా మెజా విజేతగా నిలిచింది. మెక్సికో దేశానికి చెందిన మెజా.. తన అందాలతో ఆకట్టుకోవడమే కాదు.. జడ్జిలు వేసిన ప్రశ్నలకు చురుకైన సమాధానాలు కూడా ఇచ్చింద�
పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.
జీడిమెట్ల, మే 16: చట్టం ఎవరికీ చుట్టం కాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదని నిరూపించారు జీడిమెట్ల సీఐ బాలరాజు. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో షాపూర్నగర్ చౌరస్తా.. సాగర్ హోటల్ వద్ద పోలీసులు వాహనా�
న్యూఢిల్లీ, మే 16: కరోనా ఉద్ధృతి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు నేటి
Lockdown violaters: కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండటంతో దేశంలోని పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూలు, లాక్డౌన్లు అమలు చేస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన
నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు నగర సీపీ అంజనీకుమార్ ‘లాంగ్ మార్చ్’ సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ)/చార్మినార్ : నగర ప్రజలు లాక్డౌన్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారనే అంశాలపై సీపీ అంజనీకుమార్ ఎప్ప�