మినహాయింపులతో ప్రయోజనాలు అటు బిల్డర్లు, ఇటు కార్మికులు హ్యాపీ 12 లక్షల మంది కార్మికులకు లబ్ధి హైదరాబాద్ సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): నిర్మాణ రంగానికి ప్రభుత్వం మరోమారు అండగా నిలిచింది. కరోనా ఆపత్కాల �
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా తెలంగాణ ప్రజల ప్రాణాలే ముఖ్యం ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం ఫోన్లోనే మంత్రుల అభిప్రాయాలు చికిత్సల పర్యవేక్షణలో మంత్రులు రేపటి క్యాబినెట్ సమావేశం రద్దు హైదరాబాద్
మంత్రి సత్యవతిరాథోడ్ | కరోనాను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సడలింపును ప్రజలు దుర్వినియోగం చేయవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు .
హైదరాబాద్ : పదో తరగతి మార్కుల లెక్కింపు, బోర్డుకు సమర్పించే గడువును సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) మంగళవారం పొడిగించింది. గడువును జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్లు అధికారులు తెల
లాక్డౌన్ ఉల్లంఘనులకు చలానా వద్దంటున్నా తిరుగుతున్న వాహనదారులు సడలింపు సమయంలో మితిమీరిన వేగం 16 చోట్ల ప్రమాదాలు.. ముగ్గురు మృతి లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినవారిపై హైదరాబాద్, రాచకొండ పోలీసులు కొర�
ఫ్లోరిడా: మిస్ యూనివర్స్ పోటీల్లో ఈ ఏడాది ఆండ్రియా మెజా విజేతగా నిలిచింది. మెక్సికో దేశానికి చెందిన మెజా.. తన అందాలతో ఆకట్టుకోవడమే కాదు.. జడ్జిలు వేసిన ప్రశ్నలకు చురుకైన సమాధానాలు కూడా ఇచ్చింద�
పోలీసుల పనితీరు భేష్ | రాష్ట్రంలో లాక్డౌన్, కరోనా నిబంధనల అమలు తీరులో పోలీసుల పనితీరు భేషుగ్గా ఉందని హైకోర్టు ప్రశంసించింది. భవిష్యత్లోనూ ఇదే రీతిలో పనిచేయాలని సూచించింది.
జీడిమెట్ల, మే 16: చట్టం ఎవరికీ చుట్టం కాదు. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎవరికైనా శిక్ష తప్పదని నిరూపించారు జీడిమెట్ల సీఐ బాలరాజు. ఆదివారం ఉదయం 11గంటల సమయంలో షాపూర్నగర్ చౌరస్తా.. సాగర్ హోటల్ వద్ద పోలీసులు వాహనా�
న్యూఢిల్లీ, మే 16: కరోనా ఉద్ధృతి నుంచి నెమ్మదిగా కోలుకుంటున్న ఢిల్లీలో మరో వారం రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. గతంలో విధించిన లాక్డౌన్ నిబంధనలు నేటి