హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లాక్డౌన్, కర్ఫ్యూకి ఆస్కారం లేదని, ఉండదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మీడియాతో మంత్రి ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్లోనూ కరోనా కేసులు పెరుగ�
రాయ్పూర్ : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నియంత్రణ చర్యలు చేపడుతున్నాయి. కొవిడ్-19 కట్టడికి చత్తీస్ఘడ్ రాజధాని రాయ్పూర్లో ఈనెల 9 నుంచి 19వరకూ సంపూర్ణ లాక్డౌన్ను రాష్ట్ర ప్�
ముంబై : కరోనా వైరస్ కట్టడికి లాక్డౌన్ తరహా చర్యలు చేపట్టడంపై మహారాష్ట్రలో వ్యాపారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది అమలైన లాక్డౌన్తో తమ వ్యాపారాలు కుదేలై ఇంకా కోలుకోకముందే మరోసారి క�
మాస్క్ తప్పనిసరి | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మరోసారి లాక్డౌన్ రావొద్దంటే అందరూ తప్పనిసరిగా మాస్కు లు ధరించాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు
హైదరాబాద్, సిటీబ్యూరో, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): ప్రజలను ఆందోళనకు గురిచేసే విధంగా రాష్ట్రంలో మరోసారి లాక్డౌన్ విధించనున్నారంటూ నకిలీ జీవోను సృష్టించి, దానిని సోషల్మీడియాలో పోస్ట్చేసిన ఒక చార్టె
హాస్యనటుడు సత్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్ అబ్బరాజు దర్శకుడు. సందీప్కిషన్, కె.ఎస్. శినీష్ నిర్మిస్తున్నారు. ఆర్జావీరాజ్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘వాట్ ఏ మ్యాన్’ అనే గీతాన్ని చి
స్వచ్ఛంద లాక్డౌన్ | కరోనాను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్లో గ్రామస్థులు స్వచ్ఛంద లాక్డౌన్ విధించుకున్నారు. ఆదివారం
కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న వేళ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ 4 సూత్ర
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో లాక్డౌన్ తరహా కఠిన ఆంక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.సోమవారం నుంచి రాత్రి కర్ఫ్యూ, వారాంతరాల్లో లాక్డౌన్ అమలు చేస్తామని పేర్కొంది. ఈ
ఢాకా: బంగ్లాదేశ్లో మళ్లీ పూర్తి స్థాయిలో ఏడు రోజుల లాక్డౌన్ ప్రకటించారు. సోమవారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ అమలులోకి రానున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు ఉదృతం అవుతున్న నేపథ్యంలో షేక్ �
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే యోచన లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, ఇతర అధికారులతో శుక్రవారం సమ�