న్యూఢిల్లీ: దేశంలో గత 35 ఏండ్లలో తొలిసారి విద్యుత్ డిమాండ్ తగ్గింది. మార్చితో ముగిసిన 2021 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ డిమాండ్ ఒక శాతం తగ్గింది. గత ఏడాది కరోనా వల్ల విధించిన లాక్డౌన్ దీనికి కారణమని ప్రభ�
ముంబై : కరోనా వైరస్ కేసుల పెరుగుదలతో లాక్డౌన్ అమలుకు సన్నాహాలు చేపట్టాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారులను కోరిన క్రమంలో బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యవహారంపై స్ప
ముంబై: మహారాష్ట్రలో కొవిడ్-19 నిబంధనలను ప్రజలు ఉల్లంఘించడం కొనసాగిస్తే ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలో లాక్డౌన్ విధించడం మినహా మరో మార్గం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హెచ్చరించారు. మహారాష్ట్రలో గత కొ�
ముంబై: మహారాష్ట్రలో బలవంతంగా లాక్డౌన్ విధించడం తప్ప మరో అవకాశం లేదని డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తెలిపారు. కరోనా పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏప్రిల్ 2న లాక్డౌన్పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. పరిస్
ముంబై : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసులు 30వేల వరకు చేరాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూ అమలవుతోంది. ఈ క్రమంలో వార్ధా జిల్లా యంత్రాంగం కఠిన నిర్ణయ�
సంవత్సరకాలంగా కరోనాపై పోరాటంమహమ్మారికి 1.60 లక్షల మంది బలితగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న వైరస్న్యూఢిల్లీ, మార్చి 24: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో తొల�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ దీపక్ ముగలికర్ స్పష్
బెర్లిన్: జర్మనీలో మళ్లీ లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్టర్ సెలవు దినాల్లో దాదాపు అయిదు రోజుల పాటు ప్రజలు ఇండ్లకే పర�
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�