ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ప్రయాణమవుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నాగపూర్తోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. పరిస్థితిలో మ�
‘నటిగా నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి నిరంతరం తపిస్తుంటా. సినిమాలు పాత్రల పరంగా సవాళ్లు, వైవిధ్యతను ఇష్టపడతా. ప్రయోగాలు చేసేందుకు భయపడను. అవి ఫలించకపోయినా ప్రయత్నాల్ని ఆపను. అదే నా విజయ రహస్యం’ అన�
దేశంలో 3 రెట్లు పెరిగిన కుటుంబ విరాళాలు న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో తీవ్రమైన సమస్యలను సృష్టించినప్పటికీ భారతీయుల్లో దాతృత్వ గుణం అంతకంటే అధిక స్థాయిలో గుబాళించింది. దీంతో 2020 ఆర్థ�
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమో�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్ప�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతూ రాష్ట్ర ప్రజల్నికంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా,
చెన్నై: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో తమిళనాడులో లాక్డౌన్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి విస్