సంవత్సరకాలంగా కరోనాపై పోరాటంమహమ్మారికి 1.60 లక్షల మంది బలితగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న వైరస్న్యూఢిల్లీ, మార్చి 24: యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు దేశంలో తొల�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు తిరిగి పెరుగుతుండటంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్బని జిల్లాలో ఈనెల 24 నుంచి 31 వరకూ లాక్డౌన్ విధించనున్నట్టు జిల్లా కలెక్టర్ దీపక్ ముగలికర్ స్పష్
బెర్లిన్: జర్మనీలో మళ్లీ లాక్డౌన్ పొడిగించారు. ఏప్రిల్ 18వ తేదీ వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈస్టర్ సెలవు దినాల్లో దాదాపు అయిదు రోజుల పాటు ప్రజలు ఇండ్లకే పర�
భోపాల్: రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరుగుతుండటంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న భోపాల్, ఇండోర్, జబల్పూర్ పట్టణాల్లో 24 గంటల పాటు లాక్డౌన్ను అ�
ముంబై: మహారాష్ట్రలో మరోసారి కరోనా విజృంభిస్తుండటంతో వలస కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు ప్రయాణమవుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నాగపూర్తోపాటు పలు ప్రాంతాల్లో లాక్డౌన్ విధించారు. పరిస్థితిలో మ�
‘నటిగా నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి నిరంతరం తపిస్తుంటా. సినిమాలు పాత్రల పరంగా సవాళ్లు, వైవిధ్యతను ఇష్టపడతా. ప్రయోగాలు చేసేందుకు భయపడను. అవి ఫలించకపోయినా ప్రయత్నాల్ని ఆపను. అదే నా విజయ రహస్యం’ అన�
దేశంలో 3 రెట్లు పెరిగిన కుటుంబ విరాళాలు న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం మానవాళికి ఎన్నో తీవ్రమైన సమస్యలను సృష్టించినప్పటికీ భారతీయుల్లో దాతృత్వ గుణం అంతకంటే అధిక స్థాయిలో గుబాళించింది. దీంతో 2020 ఆర్థ�
ముంబై: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీలో కొత్త కేసులు భారీగా నమో�
ముంబై: మహారాష్ట్రలో కరోనా తీవ్రత మళ్లీ పెరుగుతున్నది. రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ముంబై, పుణె, నాగ్పూర్, ఔరంగాబాద్లో కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నది. ఇందు�
ముంబై : మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్న ఉద్ధవ్ ఠాక్రే సర్కారు తాజాగా నాగ్ప�
ముంబై : మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి వ్యాప్తి చెందుతూ రాష్ట్ర ప్రజల్నికంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాక్షిక లాక్డౌన్ విధించి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. కాగా,
చెన్నై: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండటంతో తమిళనాడులో లాక్డౌన్ను ఈ నెల 31 వరకు పొడిగించారు. ఆదివారం రాత్రి తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. కరోనా మహమ్మారి విస్