బెంగళూరు: కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈనెల 14 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర�
కోల్కతా: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సగానికి సగం తగ్గినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 1.4 కోట్ల టీకాలను ఉచితంగా ఇచ్చినట్�
హైదరాబాద్ : డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం వెలువరించింది. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస�
హైదరాబాద్ : జూన్ 3వ తేదీ. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పుట్టినరోజు. 49వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్ ట్విట్టర్ ద్వారా మిత్రులు, అభిమానులకు ఓ విజ్
లాక్డౌన్ నుంచి సాయంత్రం 5గంటలదాకా మినహాయింపు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయవాదులకు లాక్డౌన్ నిబంధనల నుంచి మరికొంత మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు, ఇతర దిగువ క
న్యూఢిల్లీ, జూన్ 1: గతేడాది లాక్డౌన్ సందర్భంగా తన తండ్రిని సైకిల్పై కూర్చొపెట్టుకొని గురుగ్రామ్ నుంచి బీహార్కు సుమారు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన జ్యోతి కుమారి ఇంట విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఆమ�
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �
బ్యాంకుల పనివేళలు| లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన ల
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు | తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం గత నెల 30న ఆదేశాలిచ్చింది.
ముఖ్యంగా ఉదయం వేళల్లో ప్రధాన రహదారులపై తగ్గిన ట్రాఫిక్ సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న నగరవాసులు సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : పది రోజులు ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించి.. అందులో సడలింప�