జీఎస్టీ ద్వారా గత నెలలో రూ.3 వేల కోట్ల రాబడి ప్రత్యేక ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగానే రా�
ఎంపీ సంతోష్ సేవాభావం: గంగుల అభినందన కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 3: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్య�
బెంగళూరు: కర్ణాటకలో మరోసారి లాక్డౌన్ పొడిగించారు. ఈనెల 14 వరకూ లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప గురువారం ప్రకటించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై ఆయన అధికారులతో సమీక్ష నిర�
కోల్కతా: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సగానికి సగం తగ్గినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 1.4 కోట్ల టీకాలను ఉచితంగా ఇచ్చినట్�
హైదరాబాద్ : డిపార్ట్మెంటల్ పరీక్షలను వాయిదా వేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం వెలువరించింది. కొవిడ్ -19 మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు కారణంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస�
హైదరాబాద్ : జూన్ 3వ తేదీ. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పుట్టినరోజు. 49వ వసంతంలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంత్రి హరీశ్ ట్విట్టర్ ద్వారా మిత్రులు, అభిమానులకు ఓ విజ్
లాక్డౌన్ నుంచి సాయంత్రం 5గంటలదాకా మినహాయింపు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయవాదులకు లాక్డౌన్ నిబంధనల నుంచి మరికొంత మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు, ఇతర దిగువ క
న్యూఢిల్లీ, జూన్ 1: గతేడాది లాక్డౌన్ సందర్భంగా తన తండ్రిని సైకిల్పై కూర్చొపెట్టుకొని గురుగ్రామ్ నుంచి బీహార్కు సుమారు 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన జ్యోతి కుమారి ఇంట విషాదం చోటుచేసుకుంది. సోమవారం ఆమ�
హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �
బ్యాంకుల పనివేళలు| లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన ల