హైదరాబాద్ : హైకోర్టు, ఇతర దిగువ కోర్టులకు హాజరయ్యే న్యాయవాదులకు లాక్డౌన్ సమయంలో మినహాయిస్తూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రత్యేక పాసులు జారీ చేస్తున్నట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. తమ �
బ్యాంకుల పనివేళలు| లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో బ్యాంకుల పనివేళలు కూడా మారాయి. నేటి నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేయనున్నాయి. కరోనా కట్టడి కోసం విధించిన ల
తెలంగాణలో నేటి నుంచి బ్యాంకుల పనివేళల మార్పు | తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకుల పనివేళలు మారనున్నాయి. రాష్ట్రంలో మరో పది రోజుల పాటు ప్రభుత్వం లాక్డౌన్ పొడగిస్తూ ప్రభుత్వం గత నెల 30న ఆదేశాలిచ్చింది.
ముఖ్యంగా ఉదయం వేళల్లో ప్రధాన రహదారులపై తగ్గిన ట్రాఫిక్ సడలింపు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న నగరవాసులు సిటీబ్యూరో, మే 31 (నమస్తే తెలంగాణ) : పది రోజులు ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించి.. అందులో సడలింప�
యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
పలు రాష్ర్టాల్లో ఆంక్షల సడలింపున్యూఢిల్లీ, మే 31: కరోనా కేసులు తగ్గుతుండటంతో రాజస్థాన్లో జూన్ 2 నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలించడం ద్వారా ‘అన్లాక్’ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కరోనా పాజిటివిటీ రేట�