యాదాద్రి| రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 9 వరకు దర్శనాలను నిలిపివేశారు. కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను ప్రభుత్వం పొడిగించి
పలు రాష్ర్టాల్లో ఆంక్షల సడలింపున్యూఢిల్లీ, మే 31: కరోనా కేసులు తగ్గుతుండటంతో రాజస్థాన్లో జూన్ 2 నుంచి లాక్డౌన్ ఆంక్షలను సడలించడం ద్వారా ‘అన్లాక్’ ప్రక్రియ ప్రారంభం కానున్నది. కరోనా పాజిటివిటీ రేట�
లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా విధించిన లాక్డౌన్లు కోట్ల మంది ప్రాణాలు కాపాడినట్లు తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నేతృత్వంలో నిర్వహించిన అధ్యయనం తేల్చింది. ఈ లాక్డౌన్లు బ్యాక్�
న్యూఢిల్లీ, మే 30: దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ, ముందస్తు కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ర్టాలు లాక్డౌన్ను పొడిగిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ర్టాలు మాత్రం ఆంక్షల్లో మ�