న్యూఢిల్లీ, మే 30: దేశంలో కరోనా కేసుల ఉద్ధృతి తగ్గుతున్నప్పటికీ, ముందస్తు కట్టడి చర్యల్లో భాగంగా పలు రాష్ర్టాలు లాక్డౌన్ను పొడిగిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. కొన్ని రాష్ర్టాలు మాత్రం ఆంక్షల్లో మ�
మంత్రిమండలి| రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని నిలువరించడానికి విధించిన లాక్డౌన్ గడువు నేటితో ముగియనుంది. దీంతో లాక్డౌన్ పొడిగింపుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. దీనికోసం ఆదివారం మధ్యాహ్న
వైకుంఠధామంలో తలదాచుకున్న కుటుంబానికి అండగా మంత్రి హరీశ్రావు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు రూ.10వేలు, సరుకులు అందజేత సిద్దిపేట అర్బన్/సిద్దిపేట జోన్, మే 29: ఇంటిపెద్దను కోల్పోయి, సొంతిల్లు లేక శ్మశానవాటి�
నేడు మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చ హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): లాక్డౌన్ పొడిగిస్తారా? సడలింపులు ఇచ్చి పాక్షికంగా అమలుచేస్తారా? కొనసాగిస్తే ఇంకెన్ని రోజులు? అనే ప్రశ్నలకు ఆదివారం సమాధాన�
బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�
Attack on Police: పోలీసులకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో ఓ పోలీస్ అధికారి కొట్టిన దెబ్బకు స్థానికుడి తలకు గాయమై రక్తం వచ్చింది.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో చాలా రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి.కరోనా నియంత్రణలో భాగంగా నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు జరిమానా వేయడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. కొవిడ్