నేటి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం! లాక్డౌన్, వైద్యం, సేద్యం, ఆర్థిక పరిస్థితిపై చర్చ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీపై నేటి రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. పీఆర్సీ నివేది�
న్యూఢిల్లీ: ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో ఇవాళ్టి నుంచి కోవిడ్ ఆంక్షలను సడలిస్తున్నారు. ఏప్రిల్ రెండవ వారం నుంచి ఈ రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలులో ఉన్నాయి. యూపీలోని వారణాసిలో క�
కరోనా, లాక్డౌన్, వైద్య సాయం, ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గంలో చర్చ వైద్య పరీక్ష కేంద్రాల ప్రారంభం 9కి మార్పు పొడిగించడమా? మరింత సడలింపులా? రేపటి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం 2 గంటలకు సీఎం అధ్యక్షతన సమావ�
కృతజ్ఞత, ఓర్పుతో జీవితాన్ని గడపటం ఎలాగో లాక్డౌన్ సమయంలో అవగతమైందని చెప్పింది కేథరిన్. పుస్తక పఠనం అంటే తనకు చాలా ఇష్టమని, పుస్తకాలు చదువుతూ, కొత్త సినిమాలు చూస్తూ ఈ విరామాన్ని ఆస్వాదిస్తున్నానని తెలి
రేపటి నుంచి అమలుకు నిర్ణయం ఢిల్లీలో 50% సామర్థ్యంతో మెట్రో రైళ్లు ముంబై, జూన్ 5: మహారాష్ట్రలో కరోనా లాక్డౌన్ ఆంక్షల సడలింపునకు ఐదంచెల ప్రణాళికను ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 3 నాటికి పాజిటివిట�
ఇవాళ 5,528 మందిపై కేసులు | కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తున్నారు.
అహ్మదాబాద్ : గుజరాత్ లో కరోనా కేసులు భారీగా తగ్గడంతో కొవిడ్-19 నియంత్రణలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం భారీగా సడలించింది. జూన్ 7 నుంచి 100 శాతం హాజరుతో అన్ని కార్యాలయాలను తెరిచేందుకు అనుమతించ�
జీఎస్టీ ద్వారా గత నెలలో రూ.3 వేల కోట్ల రాబడి ప్రత్యేక ప్రతినిధి, జూన్ 3 (నమస్తే తెలంగాణ): సెకండ్వేవ్లో కరోనా వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ద్వారా ఊహించిన దానికంటే ఎక్కువగానే రా�
ఎంపీ సంతోష్ సేవాభావం: గంగుల అభినందన కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 3: కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలు, కార్మికులు, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదన్న ఆలోచనతో రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఆధ్వర్య�