39 రోజుల తర్వాత తెరుచుకొన్న ఆలయాలు నేటినుంచి ఆర్జిత సేవలు నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూన్ 20: రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేయడంతో ఆలయాల్లో గుడిగంట మోగింది. దాదాపు 39 రోజుల తర్వాత రాష్ట్రంలోని ప్రముఖ ఆ�
హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మే 12వ తేదీ నుంచి శనివారం వరకు 39 రోజుల లాక్డౌన్ కాలంలో నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరించింది. 6,00,313 మందిపై ఈ-పిట్టీ కే�
క్యాబినెట్ కీలక నిర్ణయాలు అన్ని రకాల ఆంక్షలు తొలగింపు వైరస్ నియంత్రణలోకి వచ్చింది ప్రభుత్వానికి వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రజలు కట్టడిగా ఉండాలని పిలుపు మాస్క్ ధరించకుంటే వెయ్యి జరిమానా జూలై 1 నుంచి బ
న్యూఢిల్లీ : రాష్ర్టాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుండటంతో మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో రద్దీ నెల కొంటున్నదని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని కేంద్రం ఆందో ళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థ�
లాక్డౌన్| రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో నాగాలాండ్ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సమయంలో సుమారు 73 శాతం మంది వృద్ధులు ఘొరమైన చీత్కారాలు, హేళన, గృహ హింసను ఎదుర్కొన్నారు. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ నిర
కోల్ కతా : కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ఈ నిర్ణయం తీసుక�
చెన్నై: తమిళనాడులోని 27 జిల్లాల్లో నేటి నుంచి టీ షాపులు తెరుచుకున్నాయి. మిగితా 11 జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. చెన్నైతో పాటు 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలతో పాటు టీ ష�