క్యాబినెట్ కీలక నిర్ణయాలు అన్ని రకాల ఆంక్షలు తొలగింపు వైరస్ నియంత్రణలోకి వచ్చింది ప్రభుత్వానికి వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రజలు కట్టడిగా ఉండాలని పిలుపు మాస్క్ ధరించకుంటే వెయ్యి జరిమానా జూలై 1 నుంచి బ
న్యూఢిల్లీ : రాష్ర్టాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుండటంతో మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో రద్దీ నెల కొంటున్నదని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని కేంద్రం ఆందో ళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థ�
లాక్డౌన్| రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గకపోవడంతో నాగాలాండ్ ప్రభుత్వం లాక్డౌన్ను పొడిగించింది. ఈ నెల 30 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సమయంలో సుమారు 73 శాతం మంది వృద్ధులు ఘొరమైన చీత్కారాలు, హేళన, గృహ హింసను ఎదుర్కొన్నారు. ఏజ్వెల్ ఫౌండేషన్ అనే సంస్థ నిర
కోల్ కతా : కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ఈ నిర్ణయం తీసుక�
చెన్నై: తమిళనాడులోని 27 జిల్లాల్లో నేటి నుంచి టీ షాపులు తెరుచుకున్నాయి. మిగితా 11 జిల్లాల్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగనున్నాయి. చెన్నైతో పాటు 27 జిల్లాల్లో సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, స్పాలతో పాటు టీ ష�
వాహనాల రద్దీ తగ్గడంతోపాటు రోడ్లను ఆధునీకరించడమే కారణం అంటున్న పీసీబీ సాధారణం కంటే తక్కువగా కాలుష్యం నమోదు సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చ
సంక్షేమం, అభివృద్ధికి నిధులేవి కరోనాతో భారీగా పడిపోయిన ఆదాయం మరోవైపు ప్రభుత్వానికి భారీగా పెరిగిన వ్యయం ఆపదలో ఆపన్నహస్తం అందించని కేంద్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే వేలం ప్రతిపక్షాల అవగాహన లేని వ
చెన్నై: తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూ�