వాహనాల రద్దీ తగ్గడంతోపాటు రోడ్లను ఆధునీకరించడమే కారణం అంటున్న పీసీబీ సాధారణం కంటే తక్కువగా కాలుష్యం నమోదు సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : నగరంలో గాలిలో దుమ్ము తగ్గింది. గత రెండు మూడు నెలలతో పోల్చ
సంక్షేమం, అభివృద్ధికి నిధులేవి కరోనాతో భారీగా పడిపోయిన ఆదాయం మరోవైపు ప్రభుత్వానికి భారీగా పెరిగిన వ్యయం ఆపదలో ఆపన్నహస్తం అందించని కేంద్రం బాధ్యత కలిగిన ప్రభుత్వం కాబట్టే వేలం ప్రతిపక్షాల అవగాహన లేని వ
చెన్నై: తమిళనాడులో కొనసాగుతున్న లాక్డౌన్ను ఈనెల 21 వరకూ పొడిగించారు. అయితే లాక్డౌన్ ఆంక్షలను సడలించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మద్యం షాపులకు అనుమతిస్తారు. చెన్నైతో సహా 27 జిల్లాల్లో సెలూ�
లాక్డౌన్ ఎత్తివేత| రాష్ట్రంలో పగటిపూట లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు లాక్డౌన్ సడలింపునిచ్చింది. ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట వెసులుబాటును కల్పించింది.
పాస్పోర్టు సేవలు| రాష్ట్రంలో పగటిపూట లాక్డౌన్ను ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ప్రజలకు అన్నిరకాల సాధారణ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా పోస్టాఫీసుల్లో పాస్పోర్ట్ సేవ
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ సడలింపుతో టీఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసుల వేళల్లో మార్పు చేసింది. రేపటి నుంచి జిల్లాలకు వెళ్లే బస్సులు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద
హైదరాబాద్: కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో 10 రోజులు పొడిగించింది. అదే సమయంలో సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. ప్రజలు తమ గమ
ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు ఇండ్లకు చేరుకునేందుకు మరో గంట వ్యవధి హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్డౌన్ను రాష్ట్ర ప్రభుత్వం మరో పదిరోజులు పొడిగ�
లాక్డౌన్ రూపంలో తనకు దొరికిన సమయాన్ని విలక్షణంగా ఉపయోగించుకుంటున్నది రూర్కెలాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని భాగ్యశ్రీ సాహూ. చిన్నప్పటి నుంచీ తనకు ఇష్టమైన పట్టా చిత్రకళకు సానపడుతూ అందరి మన్ననల