కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులకు వంద శాతం రుణమాఫీ చేయాలని, కొడంగల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటును వెనక్కి తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
‘దేవుడా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మన్నించు..’ అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగవంతుడిని వేడుకున్నారు. ‘ఆగస్టు 15లోపు రైతులందరికీ రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానంటూ సాక్షాత్తూ మీమీదే ఒట్టు వేసిన �
అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
రుణమాఫీ కాకపోవడంతో రైతులు సాగు పనులను వదులుకుని బ్యాంకులు, వ్యవసాయ అధికారుల చుట్టూ రోజుల తరబడిగా ప్రదక్షిణలు చేశారు. బాధిత రైతుల నుంచి పెద్ద ఎత్తున అధికారులకు దరఖాస్తులు సైతం అందాయి.
రైతులందరికీ ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేస్తానని మొండిచెయ్యి చూపిన సర్కారు, ఇప్పుడు మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నది. సర్వేచేసి అర్హులైన వారికి అందేలా చూస్తామని వారం పది రోజులుగా కబుర్లకే పరిమితమైపోయి
రూ.2 లక్షల రుణ మాఫీ రైతులకు గుదిబండగా మారింది. ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చింది..’ అన్న చందంలా ఉన్నది.. రూ.2లక్షల వరకే మాఫీ వర్తిస్తున్నందున.. ఆపైన ఉన్న రుణాన్ని చెల్లిస్తేనే మాఫీ అవుతుందని ప్రభుత్వం చెబుత
రెండో విడత రుణమాఫీలోనూ స్పష్టత కరువైంది. ఎవరికి రుణమాఫీ వర్తించింది.. వర్తించకపోతే ఎందుకు వర్తించలేదు.. దానికి కారణాలేంటన్న దానిపై రైతుల్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. పైకి ప్రభుత్వం చెప్తున్న దానికి క్
ఎన్నికల ముందు రూ.2లక్షల రుణమాఫీకి హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కొర్రీల మీద కొర్రీలు పెడుతూ అన్నదాతలను అవస్థల పాల్జేస్తున్నది. రుణమాఫీ అవ్వని రైతులు తమకు ఎందుకు ప్రభుత్వం లబ్ధి చేకూరలేదో తెల�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ. లక్ష లోపు రుణమాఫీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రాని వారు కొందరైతే.. రుణమాఫీ జాబితాలో పేర్లుండి కూడా.. మాఫీ సొమ్ము ఖాతాల్లో పడని వా�