కరీంనగర్ తిమ్మాపూర్ మండలంలో ఎల్ఎండీలో (LMD) మత్స్యకారులకు వింత చేప చిక్కింది. తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణ కాలనీ గ్రామానికి చెందిన బోళ్ల భూమయ్య అనే మత్స్యకారుడు చేపలు పట్టేందుకు వెళ్ళారు.
లోయర్ మానేరు జలాశయం నుండి కాకతీయ కెనాల్ ను నుండి దిగువకు నీటిని విడుదల చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, ఎల్ఎండీ రిజర్వాయర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమేష్ తో కలిసి బుధవారం ఉదయం
పీవీ గోష్ రిపోర్టు న్యాయబద్ధమైనది కాదని.. అది పీసీసీ రిపోర్ట్ అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కండ్లకు కనిపిస్తలేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మండలంలోని ఎల్ఎండ�
కళాశాలలో దింపుతానని వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి.. బైక్పై ఎక్కించుకొని ఎల్ఎండీ పరిసర ప్రాంతాలకు తీసుకెళ్తుండగా అనుమానం వచ్చినయావతి బైక్పై నుండి దూకడంతో స్వల్ప గాయాల పాలయ్యింది.
ఆషాడం మాసం వచ్చింది. దీంతో గ్రామస్తులు, కుల సంఘాల ఆధ్వర్యంలో కలిసికట్టుగా వనభోజనాలకు కుటుంబాలతో వెళ్లి రోజంతా ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎల్ఎండీ రిజర్వాయర్ తీర ప్రాంతాల్లో పచ్చని ప�
Gangula | కార్పొరేషన్, మార్చి 31 : కరీంనగర్ నగరప్రజలకు తాగునీటి ఇబ్బందులు తీసుకువస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు. ప్రస్తుతం ఎల్ఎండీ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తోడు కాళేశ్వరం జలాలతో ఎల్ఎండీ వారం రోజుల క్రితం నిండు కుండలా మారింది. 24.034 టీఎంసీల సామర్థ్యం గల లోయర్ మానేరు జలాశయంలో ప్రస్తుతం 23.947 టీఎంసీల స్టోరేజీతో పూర్తి స్థాయి నీటిమట్టం �
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురు�
ఎల్ఎండీ అందాలను తిలకించేందుకు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం నిండింది. ప్రమాదవశాత్తూ నీటిలో పడ్డ కూతురిని కాపాడబోయి తండ్రి మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో చోటుచేసుకున్నది.
ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా ఎల్ఎండీకి నీటి విడుదలను వెంటనే ఆపాలని ఎస్సారెస్పీ ఉన్నతాధికారులకు బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సూచించారు. ఎస్సారెస్పీ నుంచి కొద్దిరోజులుగా
మనం కాపాడే వనాలు భావితరాలకు గొప్ప ఆస్తిగా మిగిలిపోతాయని మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula kamalakar) అన్నారు. ఆస్తులు ఇస్తే కరిగిపోతాయని చెప్పారు. వనాలను ఆస్తిగా భావించి భావితరాలకు అందించేందుకు ఎంపీ సంతోష్ కుమార�
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాం(ఎల్ఎండీ) నుంచి సూర్యాపేట జిల్లా వరకు సాగునీటిని తీసుకుపోయే కాకతీయ కాలువ నిండుగా పారుతున్నది. యాసంగి వరి నాట్లు జిల్లాలో చివరి దశకు చేరుకోగా,
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న ఆయకట్టుకు కాకతీయ కాలువ ద్వారా యాసంగి పంటల కోసం నీటి విడుదలను శుక్రవారం ప్రారంభించినట్లు ఏఈ చక్రపాణి తెలిపారు. యాసంగి సీజన్ పంటల సాగు కోసం కాలువ ద్వారా విడుదల