నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ మద్యం విక్రయాలకు పాల్పడుతున్న ఒక వ్యక్తిని మల్కాజిగిరి ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.1.50లక్షల విలువ చేసే 50డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకు
గోవా, ఢిల్లీ నుంచి తరలిస్తున్న నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఎన్డీపీఎల్)కు చెందిన 1188 మద్యం బాటిళ్లను సీజ్ చేసినట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా గోవా నుంచి నగరానికి నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఏడుగురిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.12లక్షల విలువ చేసే 415 మద్యం బ
మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచి మహారాష్ట్రకు టాటా ఏస్లో అక్రమంగా తరలిస్తున్న రూ. 2 లక్షల విలువైన మద్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ఫోర్స్ సిబ్బంది, స్థానిక పోలీసులు పట్టుకున్నారు. శనివారం ఉదయం భీమారం శి�
సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి శివారులో భారీ మద్యం డంపును పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. భారీగా మద్యం అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు మంగళవారం కాట్నపల్లి శివారులోని పాతబడ్డ రైస�
సైబరాబాద్ పరిధిలో మరో 29 బెల్టు షాపులపై ఎస్ఓటీ బృందాలు దాడులు జరిపాయి. ఈ దాడుల్లో రూ.6,98,500విలువజేసే మద్యంను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో అక్రమ డబ్బు
రాష్ట్రంలో ఎన్నికల దృష్ట్యా అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతున్నాయి. శుక్రవారం రాత్రి నాటికి మొత్తం రూ.286.74 కోట్ల విలువైన సొమ్మును స్వాధీనం చేస
రంగారెడ్డి : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్నగర్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్ ఔటర్ రింగ్రోడ్డు వ�