Liquor Prices | రేవంత్ సర్కారు మరోసారి మద్యం ధరలు పెంచింది. చీప్ లికర్ బ్రాండ్, బీరు మినహా మిగిలిన అన్ని క్యాటగిరీల్లో ధరల పెంపును అమలు చేసింది. మీడియం, ప్రీమియం, విదేశీ మద్యం బ్రాండ్లమీద 9.9 శాతం ప్రత్యేక ఎక్సైజ�
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీర్లు, బార్లను నమ్ముకొని పాలన సాగిస్తున్నది. మద్యం ధరలు పెంచి ఖజనా నింపుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. రాష్ర్టాన్ని తాగుబోతుల తెలంగాణగా మార్చి పేదల బతుకులను రోడ్డున పడేస్�
మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ధరల నిర్ణయ కమిటీ సూచనలను, మద్యం కంపెనీల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకొని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం రూపొందించిన నివేదికపై కసరత్తు మొదలు పెట్టింది
మద్యం ధరలు మరోసారి పెరుగనున్నాయి. రాష్ట్రంలో లికర్ వ్యాపారిగా గుర్తింపు ఉన్న ఉత్తర తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మద్యం సిండికేట్ల రింగులీడర్గా ముఖ్యనేతతో చేస్తున్న లాబీయింగ్ తుది దశకు చేర�
మద్యం బేసిక్ ధరలు పెంచాలన్న డిస్టిలరీలు, బ్రూవరీల డిమాండ్కు అనుగుణంగా నిర్ణయం తీసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్లకు క్యాటగ�
అక్కడా..ఇక్కడా అదే మద్యం. వాళ్లకు సరఫరా చేసే కంపెనీలే ఇక్కడా అందిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో బేసిక్ ధర మీద 20% మేర ధర తగ్గించుకున్న ఆ కంపెనీలు తెలంగాణలో మాత్రం 30% అదనంగా ధర పెంచాలని డిమాండ్ చేస్తున్నా
రాష్ట్రంలో త్వరలో మద్యం ధరలు పెరగనున్నాయి. ఆ పెంచబోయే ధరల మాటున భారీ దోపిడీకి స్కెచ్ వేసినట్టు తెలుస్తున్నది. చట్టానికి చిక్కకుండా ఖజానాను కొల్లగొట్టే చక్కని వ్యూహం రచించినట్టు సమాచారం. అస్మదీయ డిస్ట�
రాష్ట్రంలో మద్యం ధరలు (Liquor Prices) భారీగా పెరగనున్నాయి. ఎక్సైజ్ ఆదాయం ఆశించిన స్థాయిలో రాకపోవడంతోపాటు, ఎన్నికల హామీలు అమలు చేయడానికి మద్యం ధరలను పెంచడమే మార్గంగా కాంగ్రెస్ సర్కారు భావిస్తున్నది.
కర్ణాటకలో బీరు తాగేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇవ్వబోతున్నది. రాష్ట్రంలో బీర్ల ధరల్ని రూ.10 నుంచి రూ.30 వరకు పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్తా కథనం పేర్కొన్న�
తెలంగాణలో భారీగా బీర్ల ధరలు పెరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ కమిటీ గురువారం ఆబ్కారీభవన్లో సమావేశమైంది. ప్రభుత్వం ఇటీవల నిర్దేశించిన రూ.వేల కోట్ల లక్ష్యాన్ని చేరుకోవాలంటే మద్యం ధరల పెంపు ఒక్కటే ప�