ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షం కురిసింది. నవీపేట మండలంలోని యంచ గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడిన శబ్దానికి గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(61) మృతిచెందిందని స్థానికు�
ఎన్నో చారిత్రక పోరాటాలు, వైభవానికి ప్రతీకగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలకు రూ. 12 కోట్ల వ్యయంతో డైనమిక్ సౌండ్ అండ్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన మెట్ల బావులను సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్లోని బన్సీలాల్ పేటలో ఉన్న మెట్లబావిని అందంగా ముస్తాబు చేసింది.
పర్యాటకులను ఆకర్షించే విధంగా పోచారం ప్రాజెక్టును తీర్చిదిద్దుతామని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ సీనియర్ కన్సల్టెంట్, నీటిపారుదులశాఖ ఇంజినీరింగ్ �
నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై అధ్యయనం చేశారు. రాత్రి వేళల్లోనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. ప్రమాదాలు ఎక్కడ జరుగుతున్నాయి.. ఎందుకు జరుగుతున్నాయి.. కారణాలపై విశ్లేషించారు.
Ts Weather Report | రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సిద్దిపేట, జనగామ, యాదాద్రి, ఖమ్మం, మెదక్, సూర్యాపేట, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో మ�
కాంతిని ఇస్తూ.. వైరస్ను చంపే లైట్ నాన్ యూవీ ఎల్ఈడీ లైట్ను తయారు చేసిన హైదరాబాద్ కంపెనీ 60 నిమిషాల్లో 80 శాతం వైరస్ను చంపడం ఈ లైట్ ప్రత్యేకత ఇప్పటికే నిర్ధారించిన అనేక ల్యాబ్లు అమ్మకాల కోసం ఇటీవలే హ�
Ayodhya | మరో గిన్నిస్ రికార్డు దిశగా అయోధ్య! | ఈ ఏడాది జరిగే దీపోత్సవం సందర్భంగా రికార్డుస్థాయిలో దీపాలు వెలిగించి మరో గిన్నిస్ రికార్డు సాధించేందుకు అయోధ్య పరిపాలన సిద్ధమవుతోంది. దీపావళి పండుగ సందర్భంగా �
రాజస్థాన్లో పిడుగులు | రాజస్థాన్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. రాజస్థాన్ రాష్ర్ట వ్యాప్తంగా పిడుగుపాటుకు 25 మంది చనిపోగా, ఇందులో ఏడుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్క జైపూర్లోనే 16 మంది మృతి చెందగా, 2