అమరావతి : ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ఫిట్మెంట్పై తీసుకున్న నిర్ణయ జీవోల విడుదలపై సర్వత్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఏపీ హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ రావు సీఎం జగన్కు అసంతృప్తి లేఖను పంప�
అమరావతి : ఈ నెల 1నుంచి పెంచిన హరితపన్ను వసూలు నిలిపివేయాలని లారీ యజమానుల సంఘం ప్రతినిధులు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి సోమవారం ఓ లేఖను రాశారు. డీజిల్పై వ్యాట్ తగ్గించాలని, రాష్ట్రంలోని రహదారులను వె�
Mohan Babu | సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు హీరోలు, నలుగురు ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ కాదని అన్నారు మోహన్బాబు. కొన్ని వేల మంది ఆశలు, కుటుంబాలు, జీవితాలతో ముడిపడినదని తెలిపారు. సినిమా టికెట్ల రేట్ల వివా�
చందంపేట: మండలంలోని ముడుదండ్ల గ్రామాన్ని అభివృద్ది చేసేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ గురువారం ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ను కలిసి వినతి పత్రం సమర్పించారు టిఆర్ఎస్ నాయకులు. గ్రామంలో పాఠశాలకు ప్రహరీ, గ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళి పై దాడిని నిరసిస్తూ శుక్రవారం డీజీపీకి లేఖ రాస్తు టీడీపీ కార్యకర్తలపై జరుగుతు�
Thomas Alva Edison | ప్రపంచంలో మొట్టమొదటి కరెంటు బల్బు ఆవిష్కరించిన ప్రముఖ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ జీవితంలో ఆయన తల్లి పాత్ర ఎంతో కీలకమైంది. ఎడిసన్ చిన్నతనంలో అయన తల్లి చేసిన ఒక పని వల్ల ఆయ�
‘నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యం, ప్రేక్షకులు బాగుంటేనే సినీ పరిశ్రమ క్షేమంగా ఉంటుంది. సినిమా టికెట్ల ధరలను, షోస్ను తగ్గించడం వల్ల వీరందరూ నష్టపోయే ప్రమాదముంది’ అని అన్నారు సీని�
అమరావతి : గ్రామ పంచాయతీల నిధుల మళ్లింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్కు టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. మళ్లించిన రూ.1,309 కోట్లను వెంటనే పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి లేఖ రాసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి తేవాలని జగన్ కు మరోమారు లేఖ రాసింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించడాన్ని వ్