డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బుధవారం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) వినయ్ కుమార్ సక్సేనాకు బుధవారం లేఖ రాశారు. బీజేపీ పాలనలో ఉన్న ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ)లో జరిగిన రూ.6,000 కోట్ల కుంభకోణం�
శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల రూల్కర్వ్లను ఏ ప్రాతిపదిన రూపొందించారో అందుకు సంబంధించిన ఆధార పత్రాలన్నింటినీ వెంటనే అందజేయాలని తెలంగాణ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది.
అనుచిత వ్యాఖ్యలు చేసి మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, ఆయనను సభ నుంచి బహిష్కరించాలని ఎంఐఎం పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎంఐఎం ప్రధ
ఆ ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు కేంద్ర జల్శక్తి శాఖకు, పీపీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావంపై స్వతంత్ర ఏజెన్సీ ద్వారా అధ్యయనం చే�
‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు లేఖ రాశారు. దవాఖానలో వస
ప్రధాని మోదీకి సీఎల్పీ నేత భట్టి లేఖ హైదరాబాద్, జూలై 1, (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా, విభజన హామీల్లో ఒక్కటీ అమలుకు నోచుకోలేదని సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క అన్నారు. ప్రధాని మ