ద, మద్యతరగతి వర్గాలకు కార్పొరేట్ స్థాయి విద్యనందించే లక్ష్యంతో మండల కేంద్రంలో నాటి ఐటీ పురపాలక శాఖ మంత్రి, ప్రస్తుత ఎంఎల్ఏ కేటీఆర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలను సకల వసతులతో నిర్మింపజేశారు.
ది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ధోత్రే అన్నారు. శనివారం రెబ్బెన మండలం గంగాపూర్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు గణిత శాస�
వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ కాలేజీలు నిర్వహించవద్దని, విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా అడ్మిషన్లు కూడా చేపట్టవద్దని ఇంటర్మీడియట్బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రై�
ఏ పాఠశాలలోనైనా విద్యార్థులకు ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు. ఈ బడిలో మాత్రం చాలా వరకు బొమ్మలే పాఠాలు చెబుతాయి. లెక్కలు, ఎక్కాలు నేర్పిస్తాయి. జాతీయ నాయకులు, ప్రముఖుల గొప్పదనం గురించి వివరిస్తాయి.
ఆ బడిలోని బాలికలు అక్షర సేద్యంతో పాటు వ్యవసాయం చేస్తున్నారు. పంటల సాగులో రసాయనిక ఎరువుల వినియోగంతో కలిగే ఎన్నో అనర్థాలపై బడిలో టీచర్ చెప్పిన పాఠాన్ని ఒంట పట్టించుకున్న ఆ బాలికలు, తమ విద్యాలయాన్నే వ్యవస
సినిమా రంగంలో రాం గోపాల్ వర్మ ఓ సంచలనం. ఉన్నది ఉన్నట్టుగా.. మోహమాటం లేకుండా మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి. విభిన్న వ్యక్తిత్వంతో అందరికి భిన్నంగా ఆలోచించే ఆయన బుధవారం పలువురు సివిల్స్ అభ్యర్థుల సందేహాలన�
నేరాల అదుపునకు వికారాబాద్ జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రత్యేక నజర్ పెట్టింది. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేసింది. చట్టాలనే పాఠాలుగా చెబుతూ విద్యార్థుల్లో చైతన్యం నింపుతున్నది.
ఆహారధాన్యాల నిర్వహణలో కేంద్రం చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నది. 2006కు ముందు దేశ అవసరాలను అంచనా వేయకుండా తక్కువగా ఆహార ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ధాన్యంలో కొన్ని టన్నులు విదేశాలకు ఎగుమతి కూడా చేసిం�
అది బంజారాహిల్స్లోని ఒక అపార్ట్మెంట్. అందులో బడికి వెళ్లే పిల్లలు ఆరుగురు. ముగ్గురు ఒకే స్కూల్లో చదివేవారే. అయితే వీరంతా స్కూల్కు వెళ్లాలంటే వారి వారి కార్లల్లో వెళుతారు. అంటే మొత్తంగా ఆరు కార్లు ఒ�
జలమే జీవం..జలం లేకపోతే జీవం లేదు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టినప్పుడే భావితరాలకు భవిష్యత్తు ఉంటుంది. నీటి పరిరక్షణ అవసరాన్ని భావి పౌరులైన విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేడ్చల్ మండలం గ�
MLA Sada Lakshmi | తెలంగాణ ఉద్యమ నాయకురాలు, స్వర్గీయ మాజీ మంత్రి సదాలక్ష్మి జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆమె నిలువెత్తు విగ్రహాన్ని నగరంలోని ట్యాంక్బండ్
హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): ఏక్భారత్ శ్రేష్ఠ్భారత్ కార్యమ్రంలో భాగంగా ఇతర రాష్ర్టాల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించుకొనే అవకాశాన్ని విద్యాశాఖ విద్యార్థులకు కల్పించింది. పాఠశాలల్లో ఒక రాష్