Singareni | సింగరేణి సంస్థ అందిస్తున్న సోలార్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్ లను తీసుకొని ఎక్కడ వాటి అవసరత ఉన్న ప్రదేశాలలో అమర్చుకొవాలి అని డైరెక్టర్ (పి&పి) కే. వెంకటేశ్వర్లు అన్నారు.
కొత్తగూడెం పట్టణ నడిబొడ్డున ఉన్న రాజీవ్ పార్క్ లో దొంగలు పడ్డారు. ఖరీదైన ఎల్ఈడీ లైట్లు చోరీకి గురవుతున్నా ఇప్పటి వరకు సంబధిత మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందంటున్నారు.
ఉత్తరప్రదేశ్లోని గంగ, యమున, సరస్వతి (అంతర్వాహిని) నదుల సంగమ ప్రదేశం ప్రయాగ్రాజ్ వద్ద జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే మహా కుంభమేళాకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తున్నది.
ఒక ఏ4 షీట్ పేపర్ పరిమాణంలో ఉండే టచ్ స్క్రీన్ను మూడు మడతలు చేసి.. జేబులో పెట్టుకుంటామని మీరెప్పుడైనా ఊహించారా? యస్.. మీ ఊహ నిజమే! ఇప్పుడు ట్యాబ్ పరిమాణంలో ఉండే ఫోన్ను రెండు లేదా మూడు మడతలు పెట్టేసుకోవ�
కంపచెట్లతో నిండి నెర్రలుబారిన నేలలతో నిరుపయోగంగా మారిన చెరువులను మిషన్ కాకతీయ ద్వారా సీఎం కేసీఆర్ చెరువులను పునరుజ్జీవం పోశారు. కంపచెట్లు, పూడికతీత పనులను చేపట్టి ప్రతినీటి బొట్టును ఒడిసిపట్టేలా చర�
Groom | పాకిస్థాన్కు చెందిన ఓ వధువు (Pakistani Groom) మెహందీ వేడుకలో ఎల్ఈడీ లైట్స్తో ప్రత్యేకంగా రూపొందించిన లెహంగా ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.
రాష్ట్ర సర్కారు ఎల్ఈడీ మంత్రం ఫలిస్తున్నది. ఎనిమిదేండ్లలో రూ.1,864 కోట్లు మిగలగా, 2,663 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఆదా అయ్యింది. విద్యుత్ ఆదా, తక్కువ విద్యుత్ బిల్లులతో స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గింద�
వీధి దీపాల నిర్వహణలో జీహెచ్ఎంసీ ఆదర్శంగా నిలుస్తున్నది. దేశంలో ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయని విధంగా జీహెచ్ఎంసీ 5.29 లక్షల వీధి దీపాలకు ఎల్ఈడీ లైట్లను అమర్చారు. ఇప్పటి వరకు దక్షిణ ఢిల్లీ మున్స
విద్యా వ్యవస్థలో అవసరమైన మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీ లక్ష్యాలను సాధించే దిశలో భాగంగా స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎం శ్రీ యోజన)ను ప్రక�
ఐటీ కారిడార్లో విస్తరించిన ఔటర్ రింగు రోడ్డు సర్వీసు రోడ్లపై కొత్తగా ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేసేందుకు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ చర్యలు చేపట్టింది.
సమస్యను మూలాల నుంచి అర్థం చేసుకోవటం, అక్కడి నుంచే పరిష్కారాన్ని ప్రారంభించటం ముఖ్యమంత్రి కేసీఆర్ పద్ధతి. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమైన ‘మన ఊరు- మన బడి’ని ఈ విధంగానే అర్థం చేసుకోవాలి.
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 142 పట్టణ స్థానిక సంస్థల్లో ఎల్ఈడీ వీధి దీపాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. వీటివల్ల ప్రభుత్వ ఖజానాకు ఏటా వందల క