కేసీఆర్ నాయకత్వం, వ్యూహాలు దేశానికి అవసరమని రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) సీనియర్ నేత, కేరళలోని కొల్లాం ఎంపీ, మాజీ మంత్రి ఎన్కే ప్రేమచంద్రన్ చెప్పారు.
“ఒక రైతుగా.. రైతు బిడ్డగా అలుపెరుగని కృషితో వ్యవసాయాన్ని పండుగలా మార్చిండు. సాగుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ను ఇచ్చి వెలుగులు నింపిండు. తొలకరికి ముందే పెట్టుబడికి సాయం.. ఇంటిపెద్ద పోతే కుటుంబం రోడ్డున ప
మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే యావత్ దేశం కోరుకుంటుందని.. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోని వెంటనే రావాలని.. బీజేపీ, మోదీ పాలనలో మన దేశ గౌరవం చాలా తగ్గిందని రాజ్యసభ సభ్యుడు, టీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా �
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): ఐక్యరాజ్యసమితిలో భారత దౌత్యవేత్తగా పనిచేస్తున్న తెలుగు వ్యక్తి రాజా కార్తికేయకు అమెరికాలోని జార్జిటౌన్ వర్సిటీ నుంచి పురస్కారం దక్కింది. నాయకత్వ�
Palaniswami | అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని తీ�
కేంద్ర ప్రభుత్వ వివక్షాపూరిత రాజకీయంలో ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి నాయకత్వం అవసరమని ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు పెల్లకూరు సురేంద్రరెడ్డి బీజేపీని ఎదిరి
అన్నాడీఎంకేలో నాయకత్వ పోరు ముదిరి పాకాన పడింది. పార్టీ అధ్యక్ష స్థానం కోసం ప్రస్తుత చీఫ్ ఓ పన్నీర్ సెల్వం(ఓపీఎస్), సంయుక్త సమన్వయాధికారి ఎడప్పాడి పళనిస్వామి(ఈపీఎస్) మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. ఫ�
‘ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యం.. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ఆయన నాయకత్వమే శరణ్యం.. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎండగట్టే ధాటి ఆయ�
దేశం మెచ్చిన నాయకుడు కేసీఆర్ అని, అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ప్రధాని కావాలని ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ పార్టీ నాగర్కర్నూల్ అధ్యక్షుడు గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం అచ్చంపేట క్యాంపు �
టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్రెడ్డి హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరమని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేం�
దేశంలో గుణాత్మక మార్పులు తీసుకొనిరావడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో జాతీయ పార్టీని స్థాపించాలన్న ఆలోచనకు ప్రపంచ దేశాల్లోని ప్రవాస భారతీయులు మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాల్లో కే�
సీఎం కేసీఆర్ సారథ్యంలోనే రాష్ట్రంలోని ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని సునీతామహేందర్రెడ్డి ద�
కాంగ్రెస్లో రాజ్యసభ సీట్ల లొల్లి కాకరేపుతున్నది. పార్టీ కోసం పనిచేసి, గుర్తింపు కోసం ఎదురుచూస్తున్నా అధిష్ఠానం పట్టించుకోలేదని పలువురు నేతలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు
కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ నిష్క్రమణ ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బని కాంగ్రెస్ మాజీ నేత, రాజకీయ విశ్లేషకులు సంజయ్ ఝా వ్యాఖ్యానించారు. కపిల్ సిబల్ గొప్ప న్యాయవాదే కాకుండా అసాధారణ పార�
నిన్నమొన్నటిదాకా కాంగ్రెస్తో పెద్దగా సంబంధం లేని వ్యక్తి ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడై రైతుల పేరు చెప్పుకొని రాజకీయం చేసేందుకు వస్తుండడంపై ‘హస్తం’ శ్రేణుల్లోనే విస్మయం నెలకొంది. సుమారు 60 ఏళ్లు దేశాన్న