తెలంగాణకు ఎకనామిక్ ఇంజిన్ లాంటి హైదరాబాద్ను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే ఆ పార్టీ నాయకులు గల్లీలను వదిల
నగరం నడిబొడ్డున ఈ నెల 25వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన గులాబీ పార్టీ వైపే జనమంతా ఉన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత తెలిపారు. ఎన్ని పార్టీలున్నా ప్రజలంతా గులాబీజెండాకు జై కొడుతున్నార�
ఎవరెన్ని ఎత్తులు వేసినా, దివంగత ఎమ్మెల్యే, తన తండ్రి సాయన్న ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదంతో కంటోన్మెంట్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. లాస్య నందిత అన్నారు.
‘నేను పేదింటి బిడ్డను... సీఎం కేసీఆర్ దీవెనలతో నిరంతరం ప్రజాసేవే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా మీ చెల్లిగా, అక్కగా, మీ బిడ్డగా.. మీ ఆశీర్వాదం కోసం వస్తున్నా...అంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రె�