Supplementary Fees | ఇటీవల ఇంటర్ ఫలితాలు వెల్లడించిన ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు (Intermediate Board) అధికారులు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల (Supplementary Fees) ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించారు.
రేషన్ కార్డుల ఈ-కేవైసీ (E-KYC) గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరో మూడు రోజుల్లో ప్రస్తుత గడువు ముగియనుంది. అయితే తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మొత్తం పూర్తికాలేదు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన (Prajapalana) దరఖాస్తులు నేటితో ముగియనున్నాయి. అభయ హస్తం పేరుతో ఐదు గ్యారంటీ లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు డిసెంబర్ 28న దరఖాస్తు ప్రక్
రాష్ట్రంలో రేషన్కార్డు (Ration Card) లబ్ధిదారులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. గత రెండు నెలలుగా నిర్వహిస్తున్న రేషన్కార్డు కేవైసీ (Ration Card E-KYC) ప్రక్రియను తర్వలో ముగించనుంది.
Application| : ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నూజివీడు రాజీవ్గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నా లజీస్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతూ ఏపీ ప్రభుత్వం
Applications | పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో పోస్టులకు దరఖాస్తు (Applications) గడువు నేటితో ముగియనుంది. గురువారం రాత్రి 10 గంటల వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉన్నది.
జిల్లాలో 58, 59 జీవో ప్రకారం స్థలాల రెగ్యులరైజేషన్ కోసం కొనసాగుతున్న ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ గురువారంతో ముగియనున్నది. బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న 16 మండలాల నుంచి 9,308 దరఖాస్తులు
జిల్లాలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు 2021-22 సంవత్సరానికి సంబంధించి ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్ల కోసం ఈ నెల 31 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా అదనప
హజ్ యాత్రికులకు మెడికల్ కోఆర్డినేటర్లుగా, వైద్యులుగా తాత్కాలిక డిప్యుటేషన్పై వెళ్లాలనుకునే ముస్లిం ఉద్యోగులు ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ హజ్ కమిటీ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ షఫిఉల్లా తె�
Jeevan Pramaan | కేంద్ర ప్రభుత్వ పెన్షన్దారులు వార్షిక జీవన ప్రమాణ ప్రతాన్ని (లైఫ్ సర్టిఫికెట్) సమర్పించేందుకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇంతకు