కాంగ్రెస్ సర్కారుపై కరీంనగర్ పాడి రైతులు భగ్గుమన్నారు. డెయిరీపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదంటూ ఆగ్రహించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో కరీంన�
ఆయనో గ్రామ సర్పంచ్...రాష్ట్రంలో అధికారంలో ఉన్నది వాళ్ల పార్టే. ఇంకా తనకు అడ్డు చెప్పేది ఎవరు అనుకున్నాడో ఏమో కానీ రూ. కోట్లు విలుచేసే ఇరిగేషన్ శిఖం భూమిని పొతం పెట్టేందుకు భారీ స్కెచ్ వేశాడు. అభివృద్ధి �
వ్యక్తి బతికుండగానే డెత్ సరిఫికెట్ జారీ చేశారు. ఆ వ్యక్తికి ఐదుగురు సంతానం ఉండగా ఒకే కూతురు ఉన్నట్లు ఫ్యామిలీమెంబర్ సర్టిఫికెట్ సైతం ఇచ్చారు. వీటి ఆధారంగా ఏజెన్సీలో కులాంతర భూమి రికార్డులను బదిలీ చ�
ACB Raid | కుటుంబ సభ్యులకు చెందిన భూములకు సంబంధించి సర్వే నివేదికను జారీ చేసేందుకు లంచం తీసుకున్న నల్గొండ ఆర్డీవో కార్యాలయ సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా గత ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకురాగా.. ఆ పోర్టల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిని రద్దు చేసి.. భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. పే�
Harish Rao | "ఒక్క రైతు కూడా భూ సమస్య వల్ల ఆత్మహత్య చేసుకోకూడదు. రైతుల భూమి హక్కులు 100 శాతం కాపాడతాం” అని ఎన్నికల ప్రచారంలో అదరగొట్టిన రేవంత్ రెడ్డికి మీ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద, తహసిల్దార్ కార్య�
భూ భారతి పోర్టల్లో దరఖాస్తులను తిరస్కరించేందుకే మొగ్గు చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత ఉండేలా చూస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన భూ భారతిలో ప
సున్నం చెరువు పరిసర ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే నిర్వహించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు.
Tanduru | రైతుల సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అన్నారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు.
రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు విచ్చలవిడి అవుతున్నాయి. లక్షల్లో డబ్బులు దండుకొని ఏకంగా భూ రికార్డులను సైతం టాంపరింగ్ చేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించడం, అన్నీ సక్రమంగా ఉన్నా భూ యజమానులకు తీరని అన