భూదార్ యూనిక్ నంబర్లు కేటాయించే లక్ష్యంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే చేపడుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డీఎస్ లోకేశ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్ నుంచి క�
భూ రీసర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి, భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మెదక్ కలెక్టరేట్లో రాష్ట్ర స్టాంప్స్ అ�
వచ్చేనెల నుం చి భూముల రీ సర్వే ప్రారంభిస్తామని, భూ వివాదాలు లేని తెలంగాణ రాష్ట్ర నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ శా ఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
Farmers Lands | సుమారు వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వ కాలంలో 35 నుంచి 40 సంవత్సరాలపాటు శ్రమించి భూముల నక్షాలను రూపొందించారని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. అప్పటి నుంచి కొన్ని గ్రామాల్లో భూ నక్షాలలో సమస�
రీ సర్వేతో రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆర్డీఓ శ్రీనివాసులు అన్నారు. ఆర్ ఓ ఆర్ యాక్ట్ (భూ భారతి)–2024 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూముల రీ–సర్వే పైలట్ ప్రాజెక్టులో భాగ�