Amartya Sen: భూమిని ఖాళీ చేయాలని విశ్వభారతి యూనివర్సిటీ ఇచ్చిన ఆదేశాలను నోబెల్ గ్రహీత అమర్త్యాసేన్ కోర్టులో సవాల్ చేశారు. ఆయన ఆ కేసులో కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు.ఆ భూమిని వర్సిటీ తమకు లీజు �
స్థల వివాదం కారణంగా ఎన్నో ఏండ్లుగా గొడవలు పడుతున్న ఇద్దరు అన్నదమ్ములను బలగం సిని మా ఒక్కటి చేసింది. ఈ సంఘటన నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండల కేంద్రంలో జరిగింది.
గుణ: మధ్యప్రదేశ్లో 38 ఏళ్ల మహిళకు నిప్పు అంటించారు. భూ వివాదం విషయంలో ఆ మహిళపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రభుత్వం ఆ మహిళకు ఇచ్చిన భూమిని కొందరు ఆక్రమించే ప్రయత్నం చేశారు. వివాదాస్ప
నాగర్ కర్నూల్: భూ సమస్య పరిష్కారం కాలేదని మనస్తాపంతో ఓ మహిళ కలెక్టరేట్ ముందు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడేరు మండల కేంద్రానికి చెందిన నలుగురు �
హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ శనివారం పోలీసులను శ్రయించారు. శంకర్పల్లి గ్రామ పంచాయతీకి సంబంధించిన స్థలాన్ని పలువురు ఆక్రమించారంటూ హైకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషన్ వేస