Cop kills wife's lover | ఒక పోలీస్ కానిస్టేబుల్ తన భార్య ప్రియుడ్ని, అతడి స్నేహితుడ్ని కత్తితో పొడిచి చంపాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా గాయపడింది. జంట హత్యలపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ కానిస్టేబుల�
లోక్సభ నాలుగో దశ ఎన్నికలకు కౌంట్డౌన్ ప్రారంభమైంది. యూపీలో 13 సీట్లకు ఈ విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. 2019 ఎన్నికల్లో అవధ్, బుందేల్ఖండ్ రీజియన్లలో గెలుచుకొన్న ఈ అన్ని స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం అ�
African swine fever | అసోంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ విజృంభిస్తున్నది. లఖింపూర్ జిల్లాలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుదన్నది. ఈ నేపథ్యంలో ఈ స్వైన్ ఫీవర్ ఇతర జిల్లాలకు పాకకుండా కట్టడి చేయడ�
లఖింపూర్ హింసాకాండ ఘటనలో బాధిత రైతులకు న్యాయం చేయాలని, కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మెర్చా(ఎస్కేఎం) పిలుపు మేరకు ఉత్తరప్రదేశ్లోని లఖ
కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హ�
‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్ర
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో భారీగా పోలింగ్ నమోదైంది. 66.32 శాతం ఓటింగ్ రికార్డయింది. గతేడాది అక్టోబర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
ఉత్తరప్రదేశ్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. వీటిలో 16 రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన విషయంలో ప్రజలు బీజేపీని మరిచిపోరని సమాజ్వాది పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓ న�