వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులపై బొంరాస్పేట్ పోలీసులు నమోదు చేసిన కేసులో రెండో నిందితుడిగా ఉన్న బొగమోని సురేశ్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ పీడీపీపీ ప్రత్యేక కో�
‘నాకు భారత రాజ్యాంగం, చట్టాలంటే అపారమైన నమ్మకం, గౌరవం ఉంది. ఆ ప్రకారమే ఓ బాధ్యతగల పౌరుడిగా నేను ఏసీబీ విచారణకు వచ్చాను. వాస్తవానికి ఫార్ములా ఈ-కార్ రేసుపై హైకోర్టులో కొన్ని గంటలపాటు వాదనలు జరిగాయి. తీర్ప�
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న రెండో నిందితుడు సురేశ్ను విచారణ నిమిత్తం 3 రోజులపాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ప్రత్యేక కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో ముద్దాయిగా ఉన్న సురేశ్ను 4 రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ బొంరాస్పేట్ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం ఇన్చార్జి ఏసీబీ కోర్టు జడ్జీ మహ్మద్ అఫ్ర
వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్ల రైతులతోపాటు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డిపై నమోదైన కేసులో బొంరాస్పే ట్ పోలీసులు విచారణ చేపట్టారు.
లగచర్ల రైతులపై నమోదైన కేసులో రెండో నిందితుడిగా ఉన్న సురేశ్ను రెండురోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లగచర్ల బాధితులపై ప్రభుత్వం నమోదు చేసిన కేసులను వెనక్కి తీసుకొని వా రిని వెంటనే విడుదల చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నారాయణపేట, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యేలు రాజేం�
లగచర్ల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న రైతు హీర్యానాయక్ ఛాతీలో నొప్పి కారణంగా గురువారం నిమ్స్ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందించి ఆరోగ్యం మెరుగుపడడంతో డిశ్చార్జ్ చేశారు. దీంతో పోలీసులు త�
రైతులు చేపట్టిన న్యాయపోరాటాన్ని రాజకీయ కక్షగా మార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి తరఫు న్యాయవాదులు రాంచందర్, లక్ష్మణ్, శుభప్రద్ పటేల్ పేర్కొన్నారు. రెండు రో�
లగచర్ల కేసులో కొ డంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను వికారాబాద్ జిల్లా కోర్టు మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
లగచర్ల కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణను వికారాబాద్ జిల్లా కోర్టు డిసెంబర్ 2కు వాయిదా వేసింది. 13న నరేందర్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తర�