బాలిక ఆత్మహత్య | మండలంలోని అప్పపల్లి గ్రామానికి చెందిన శిరీష(15) కొత్తబట్టలు కొనివ్వలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. శిరీష పదో
మంత్రి సత్యవతి రాథోడ్ | కార్యకర్తలందరికీ బీమా కల్పించి వారి కుటుంబాల్లో టీఆర్ఎస్ పార్టీ భరోసా నింపిందని రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
పెదవాగు| కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్ మండలంలో పెదవాగు ఉప్పొంగుతున్నది. ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో మండలంలోని ఎల్కపల్లి వద్ద పెదవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో తొమ్మిది �
మామను హత్య చేసిన అల్లుడు | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకున్నది. మామపై అల్లుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాగజ్నగర్ టీచర్స్కాలనీలో
పులి | జిల్లా పరిధిలోని పెంచికల్పేట్ మండలం లోడ్పల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఓ పులి బీభత్సం సృష్టించింది. మేతకు వెళ్లిన పశువులపై పులి
కొమురంభీ ఆసిఫాబాద్ : బయటి ప్రపంచంతో సంబంధాల మాటేమో గానీ ఆపదొస్తే ప్రాణాలు నిలుపుకోవడానికి, కనీస అవసరాలు అందుకునేందుకు ఆ గిరిజనులు పడే పాట్లకు ఇక చెల్లుచీటి. మెడికల్ ఎమర్జెన్సీ అయితే వైద్య�
బోల్తాపడ్డ కారు| ల్లాలోని జైనూర్లో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని జంగావ్ ఘాట్ వద్ద ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డారు.
గడ్చిరోలి ఎన్కౌంటర్ నేపథ్యంలో పోలీసులు కూంబింగ్మహారాష్ట్ర సరిహద్దు వెంట గట్టి నిఘాప్రాణహిత తీరాన్ని జల్లెడ పడుతున్న ప్రత్యేక బలగాలుసరిహద్దు మండలాల్లో విస్తృత తనిఖీలు కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్త�
ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ సమీక్షకరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ఆరాప్రజారోగ్యానికే ప్రాధాన్యమని స్పష్టంజిల్లాల్లో పరిస్థితిని వివరించిన ఉన్నతాధికారులు లాక్డౌన్ మరింత క
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాధించిన విద్యార్థుల సంఖ్యమొత్తంగా 39274 మంది ఉత్తీర్ణతఎఫ్ఏ-1 ఆధారంగానే గ్రేడ్లుఫలితాల్లో బాలికలదే పైచేయికరోనా వ్యాప్తి నేపథ్యంలో అంతా ప్రమోట్ పదోతరగతి ఫలితాలు శుక్రవారం విడు�
ఆసిఫాబాద్| ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని కాగజ్నగర్ మండలం అందవెళ్లిలో కన్నతండ్రిని కొడుకు హత్యచేశాడు. శుక్రవారం ఉదయం అందవెళ్లికి చెందిన రాగులయ్య (55)ను అతని కుమారుడు గడ్డపారతో పొడిచి