తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు తెలంగాణ విద్యుత్తు బీ సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం, తెలంగాణ ఓసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతలు ప్రకటించారు.
చైతన్యరావు, భూమిశెట్టి జంటగా నటించిన చిత్రం ‘షరతులు వర్తిస్తాయి’. కుమారస్వామి (అక్షర) దర్శకుడు. త్వరలో థియేట్రికల్ రిలీజ్కు సిద్ధమవుతున్నది. ఈ సినిమాలోని ‘పాల పిట్టల్లె ప్రేమే వాలె..’ అనే పాటను ప్రముఖ ద
లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని జనతా దళ్ సెక్యులర్(జేడీఎస్) అధినేత హెచ్డీ దేవెగౌడ తీసుకొన్న నిర్ణయం ఆ పార్టీలో సంక్షోభం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. ఆ పార్టీ రెండుగా చీలిపోయే �
Kumara swamy | కర్ణాటకలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భారత్ రాష్ట్ర సమితితో కలిసి పోటీ చేస్తామని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నాయకులు కుమారస్వామి పేర్కొన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కేసీఆర్త�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు జాతీయ రాజకీయాల్లో రాణించాలని, ఆయన కల సాకారం కావాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆకాంక్షించారు. బుధవారం ఆయన తెలంగాణభవన్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సర్వ�
అభివృద్ధి, పురోగతియే ధ్యేయంగా దేశరాజకీయాల్లో మార్పు కోసం తెలంగాణ రాష్ట్ర సమితి నవశకం ప్రారంభించింది. జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్పు చెందింది. ఈ చారిత్రక ఘటనకు విజయ దశమి నాడు తెలం�
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుత�
ఇప్పటివరకు అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియ�
బెంగళూరు : కేంద్రంలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల తర్వాత సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించార�
తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ఆరోపించారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో తమ పార్టీ చాలా బలంగా ఉందని, అక్కడి నే�
‘మీకు మూడింది. అంత్యక్రియలకు సిద్ధంగా ఉండండి’… అంటూ కర్నాటక మాజీ ముఖ్యమంత్రులతో సహా 64 మంది వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశమిది. విపక్ష నేత, మాజీ సీఎం సిద్దరామయ్య, జే�