ఇప్పటివరకు అనేక ప్రధానులు దేశాన్ని ఏలారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నట్టు దేశ పరిస్థితిలో ఏ మార్పూ రాలేదు. మన కంటే తక్కువ జీడీపీ ఉన్న చైనా ఇవ్వాళ 16 ట్రిలియన్ డాలర్ల జీడీపీకి చేరింది. మనం ఇంకా 5 ట్రిలియ�
బెంగళూరు : కేంద్రంలో మార్పు తథ్యమని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మార్పును ఎవ్వరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. రెండు మూడు నెలల తర్వాత సంచలన వార్త వింటారని సీఎం కేసీఆర్ ప్రకటించార�
తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ఆరోపించారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో తమ పార్టీ చాలా బలంగా ఉందని, అక్కడి నే�
‘మీకు మూడింది. అంత్యక్రియలకు సిద్ధంగా ఉండండి’… అంటూ కర్నాటక మాజీ ముఖ్యమంత్రులతో సహా 64 మంది వ్యక్తులకు గుర్తు తెలియని వ్యక్తులు పంపిన సందేశమిది. విపక్ష నేత, మాజీ సీఎం సిద్దరామయ్య, జే�