KTR Tweet | అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా దేశంలో పెట్రో ధరలు పెరిగిపోతుండటంపై ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా సూటి ప్రశ్న వేశారు.
KTR tweet | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరోసారి నిప్పులు చెరిగారు. శ్రీలంకలో అదానీ ప్రాజెక్టుపై ఆయన వ్యంగ్యంగా స్పందించారు.
Minister KTR | ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణలోని పలు ప్రాంతాల ప్రజలు సాగునీటి కోసం, తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో సాగిన సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర�
ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లాండ్ ఫార్మా జీనోమ్ వ్యాలీలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. కొత్తగా రూ.400 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. దాంతో మరో 500 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని
అదానీ కుంభకోణం, హిండెన్బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా లేదుగానీ, అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలంటూ బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన కామెంట్స్పై మాత్రం ఉలిక్కి పడుతు�
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన ట్విటర్లో ప్రశంసించారు.
ప్రజా సంక్షేమంలో ఎప్పుడూ ముందుండే బీఆర్ఎస్ ప్రభుత్వం.. కరీంనగర్ జిల్లాలోని వేములవాడ పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల రైతుల కోసం అత్యాధునిక హంగులతో రెండు అంతస్తుల్లో కూరగాయల మార్కెట్ను నిర్మించింది.
తెలంగాణలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను ఎలా నిర్మిస్తోందనేందుకు ఖమ్మం మార్కెట్ ఒక నమూనా అంటూ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర
హైదరాబాద్ నడిబొడ్డున భారీ భవనాలు, నిర్మాణాలను కొన్ని నెలల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రారంభిస్తారని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు.
నిరర్థక ఆస్తిలా కేంద్ర సర్కారు! 45 ఏండ్ల గరిష్ఠ స్థాయికి నిరుద్యోగం ద్రవ్యోల్బణం 30 ఏండ్ల గరిష్ఠానికి.. ఎల్పీజీ ధర ప్రపంచంలో నంబర్వన్ కేంద్రానికి మంత్రి కేటీఆర్ చురకలు హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలం�
కమర్షియల్ సిలిండర్ ధరల పెంపుపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ‘19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. ఇప్పుడా గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. పెరిగిన ధరలు శుక్రవారం న�