Andhra Team : దేశవాళీ క్రికెట్లో రంజీ ట్రోఫీ కోసం నిరీక్షిస్తున్న ఆంధ్ర క్రికెట్ సంఘం కీలక నియామకాలతో కోచింగ్ బృందాన్ని పటిష్టం చేసుకుంది. ప్రధాన కోచ్గా న్యూజిలాండ్కు చెందిన గ్యారీ స్టీడ్(Gary Stead)ను ఎంచ�
Bengaluru Stampede | బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై జస్టిస్ జాన్ మైఖేల్ డి'కున్హా ఇచ్చిన నివేదికను కర్నాటక మంత్రివర్గం ఆమోదించింది. జూన్ 4న స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11 మ�
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మొదటి ఐపీఎల్ ట్రోఫీ విజయోత్సవ సంబురాల్లో భాగంగా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటకు బాధ్యత వహిస్తూ కర్నాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కార్
Bengaluru Stampede | ఆర్సీబీ (RCB) విజయోత్సవ వేడుక సందర్భంగా బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్సీఏ సెక్రటరీ, ట్రెజరర్
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి పేరుంది. ఇటీవలే ఐపీఎల్ మీడియా హక్కుల ద్వారా రూ. 48,390 కోట్లు వెనకేసుకున్న బీసీసీఐ.. స్వదేశంలో మ్యాచులు నిర్వహిస్తున్న తీరుప�
బెంగళూరు: క్రికెట్ అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. భారత్, శ్రీలంక మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 12 నుంచి జరుగనున్న రెండో టెస్టుకు పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు